తెలంగాణ ఏర్పడిన పదేళ్లలో హుజూరాబాద్ నియోజకవర్గం ప్రగతిబాటలో ప యనిస్తున్నది. దశాబ్ధాలుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపక్షాన నిలిచి వారి అవసరాలను తీర్చుతోంది.
CM KCR | ఆదిలాబాద్ జిల్లాలోని చనకా - కొరటా ప్రాజెక్టు పూర్తి కావొస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. బోథ్ నియోజకవర్గం పరిధిలోని తిప్పల్ కోటి రిజర్వాయర్కు పెన్ గంగా నీళ్లు తీసుకొస్తే మనకు చాలా లాభం �
‘గత ఎన్నికల సమయంలో సాగు నీటి ఇబ్బందుల కారణంగా ఉప్లూర్ రైతులు తనను కోపగించుకున్నారు..అప్పుడే ఉప్లూర్ బాల రాజేశుడి ఆలయం ఎదుట ప్రమాణం చేసి చెప్పాను..చెప్పిన విధంగా ఎస్సారెస్పీ వరద కాలువను..
ప్రతిపక్షాలకు పొరపాటున ఓటేస్తే ఆగమైతమని ఎక్సైజ్, క్రీడా శా ఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. సోమవారం మాజీ మం త్రి చంద్రశేఖర్తో కలిసి జిల్లా కేంద్రంలోని రాంమందిర్చౌర స్తా, పాన్చౌరస్తా, క్లాక్ట�
‘సీతారామ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే జిల్లా ప్రజల సాగునీటి కష్టాలు పూర్తిగా తీరుతాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం పంపిణీ చేస్తున్నాం. తండాలు, ఆదివాసీ గూ�
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పాలనలో మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి దిశలో పయనిస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి కృషిచేస్తున్నారు. సీ�
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తొంభై శాతం హామీలు పూర్తయ్యాయి. మిగిలిన హామీలు దశలవారీగా పూర్తి కానున్నాయి. అవినీతికి తావులేకుండా కేసీఆర్ ఆలోచనా విధానాలతో అధికారుల సహకారంతో తెలంగాణ రాష్ట్రం దేశంలో �
2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చి తనదైన శైలిలో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే విధంగా రెండవసారి 2018లో కూడా అధికారంలోకి వచ్చి పదేండ్లు పూర్తిచేసుకున్న ప్రభ�
సమస్యల పరిష్కారానికి గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో ఉద్యమా లే శరణ్యమని భావించారు ఇబ్రహీంపట్నం ప్రజలు. కానీ.. తెలంగాణ ఏర్పాటై కేసీఆర్ సీఎం అయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సకల సౌకర్యా�
మారుమూలన ఉన్న నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు, గిరిజనులు, ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే తడవుగా సీ
తెలంగాణ ఏర్పడక ముందు మంచినీళ్ల కోసం రోజంతా పడిగాపులు కాసేది. పండక్కో, పబ్బానికో సుట్టాలింటికి పోదామంటే.. నీళ్లు ఎప్పుడొస్తయో అని బెంగపడేది. కండ్లళ్ల ఒత్తులేసుకొని నీళ్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉం�
ఉమ్మడి రాష్ట్రంలో మేడ్చల్ తాగునీటి కోసం తల్లడిల్లింది. గొంతు తడుపుకోవడానికి గుక్కె డు నీరు కరువై అల్లాడింది. అడుగంటిన భూగర్భ జలా లు, అంతంత మాత్రంగా వర్షాలు, పెరుగుతున్న జనాభాతో కరువు తాండవించింది.
సమైక్యపాలనలో నగరం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని, స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలో నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. జిల్లాకేంద్రంలోని 24వ డివ
తాజా ఎన్నికల నేపథ్యంలో ఈ మధ్య కొంతమంది రాస్తున్న రాతులు, చేస్తున్న రాజకీయ విశ్లేషణలు చూ స్తే ఆశ్చర్యం వేస్తున్నది. ఎన్నికలన్న తర్వాత పార్టీల ఏకీకరణ, పునరేకీకరణ కూడా సహజమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు.