మారుమూలన ఉన్న నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు, గిరిజనులు, ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే తడవుగా సీ
తెలంగాణ ఏర్పడక ముందు మంచినీళ్ల కోసం రోజంతా పడిగాపులు కాసేది. పండక్కో, పబ్బానికో సుట్టాలింటికి పోదామంటే.. నీళ్లు ఎప్పుడొస్తయో అని బెంగపడేది. కండ్లళ్ల ఒత్తులేసుకొని నీళ్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉం�
ఉమ్మడి రాష్ట్రంలో మేడ్చల్ తాగునీటి కోసం తల్లడిల్లింది. గొంతు తడుపుకోవడానికి గుక్కె డు నీరు కరువై అల్లాడింది. అడుగంటిన భూగర్భ జలా లు, అంతంత మాత్రంగా వర్షాలు, పెరుగుతున్న జనాభాతో కరువు తాండవించింది.
సమైక్యపాలనలో నగరం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని, స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలో నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. జిల్లాకేంద్రంలోని 24వ డివ
తాజా ఎన్నికల నేపథ్యంలో ఈ మధ్య కొంతమంది రాస్తున్న రాతులు, చేస్తున్న రాజకీయ విశ్లేషణలు చూ స్తే ఆశ్చర్యం వేస్తున్నది. ఎన్నికలన్న తర్వాత పార్టీల ఏకీకరణ, పునరేకీకరణ కూడా సహజమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు.
చీకటైతే వీధి లైట్లు వెలగవు. సెంట్రల్ లైటింగ్ ఉన్నా మిణుకు మిణుకులే. తాగునీటికి రోజూ తండ్లాటే. నీళ్ల కోసం గల్లీల్లో మహిళల పాట్లు. చెత్తా చెదారంతో నిండిపోయే వార్డులు. మురుగు కంపు కొట్టే కాలువలు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఉత్తమాటే అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని వెంకటాయపల్లి గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం ఎమ్మెల్యే ప్రత్య�
గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చామని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పారుపల్లి, వీరంపల్లి, మోదీపూర్, ఇబ్రహీంనగర్, ఖాజీపూర్, నల్లవెల్లి గ్�
వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఉదయం నుంచే బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా వేల్పూర్ దారి పట్టారు. దారులన్నీ కేస�
‘ఇల్లెందు నియోజకవర్గం ఉద్యమాల పురిటిగడ్డ. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఏం చేసిందని కొందరు అంటున్నారు.. ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. పది హామీలిచ్చి వంద పనులు చేశాం. రైతుబంధు, దళితబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ
ఉమ్మడి పాలనలో గుక్కెడు నీటి కోసం అల్లాడిన భాగ్యనగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జలసిరులు పారించింది. మహానగరానికి తాగునీటి సరఫరా కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి.. తాగునీటి పథకాలు రూపొందించి.
ఉమ్మడి పాలనలో కరువుతో అల్లాడిన నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దౌడు తీస్తున్నది. రూ.289 కోట్లకుపైగా వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారు.
అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన ఆ నియోజకవర్గమే జుక్కల్. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి గురైందీ ప్రాంతం. గ్రామాలకు రహదారులు లేవు. గొంతు తడుపుకొనేందుకు నీరుండేది కాదు. ఇక సాగునీటి సంగత�
సకల జనుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని మిషన్ భగీరథ రాష్ట్ర వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని చంద్రధన ఆయన ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్�