Telangana Decade Celebrations | బతుకు అంటేనే దుర్భరం అన్న రోజుల నుంచి సంక్షేమం అంటే ఇదే అన్న స్థితికి చేరింది తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం రూపకల్పనలో వినూత్నమైనది, అమలులో విప్లవాత్మకమైనది. ప్రతీది పేదల అభ�
Telangana Decade Celebrations | పరిశ్రమలు వర్ధిల్లాలి.. ఉపాధి పెరగాలి.. తెలంగాణ పచ్చబడాలి.. ఇదే మన ధ్యేయం అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎప్పుడూ చెప్తుంటారు. అన్నట్టుగానే ప్రపంచంలోనే నంబర్వన్ పారిశ్రామిక విధానాన్ని అ�
Telangana Decade Celebrations | ఉద్యోగాలు లేవు. ఉత్పత్తి యంత్రాలూ సొంతమైనవి కావు. సాగుభూమి సంగతి సరేసరి. అత్యధిక శాతం మందికి రెక్కల కష్టమే జీవనాధారం. అభివృద్ధిలో చివరి స్థానం. అలాంటి అట్టడుగు స్థానంలో నిలిచిన దళితులను అభివృ
Telangana Decade Celebrations | ప్రణాళికతో కూడిన అభివృద్ధి, పాలనలో పారదర్శకత, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన.. ఇలా తెలంగాణ పట్టణాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
అడుగడుగున గండాలు.. కాస్త ఏమరపాటుగా ఉంటే చాలు మింగేయటానికి కాచుక్కూర్చున్న రాబందులు.. ధనబలం, మీడియాబలం, రాజకీయబలం, ప్రభుత్వబలం అన్నింటినీ ఉపయోగించి సర్కారును కూల్చటానికి కుట్రలు.. కళ్ల ముందు కనిపించే అభివ�
తెలంగాణ వాళ్లకు వ్యవసాయం చేయటం చేతగాదన్న నోళ్లే, వాళ్లకు పరిపాలించుకోవటం కూడా చేతగాదని వెక్కిరించాయి నాడు. ఈ రెండు అపహాస్యాలను మళ్లీ నోరు కూడా తెరవకుండా భూస్థాపితం చేశారు కేసీఆర్. కరువు కాటకాల తెలంగాణ
మహాత్మాగాంధీ చెప్పినట్లు పల్లెలు స్వయంసమృద్ధి సాధించినప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. ఆయన మాటల్ని నినాదప్రాయంగా చెప్పి వదిలేసిన వారు అనేకమంది ఉన్నారు. కానీ సీఎం కేసీఆర్ అలా కాకుండా సరైన ప్రణాళ�
పండుగ వాతావరణంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో కలిసి తెలం
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన లబ్ధిదారులక�
Maharashtra | మహారాష్ట్ర ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాగేందుకు మంచినీళ్లు లేక ఎన్నో గ్రామాల ప్రజలు అలమటించిపోతున్నారు. గుక్కెడు మంచినీళ్ల కోసం పడరాని పాట్లు పడుతూ.. కిలోమీటర్ల మేర నడ�
ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం ప్రజలు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. ఏడాది పొడవునా గుక్కెడు నీటి కోసం ప్రజలు పరితపించేవారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్పేట మండలం దేవులానాయక్తండాల�
Maharshtra | పాల్గర్ : గుక్కెడు నీళ్ల కోసం పడరాని పాట్లు.. గొంతు తడుపుకుందామంటే కూడా కిలోమీటర్ల మేర వెళ్లాల్సిందే. నీటి కష్టాలు ఉన్న ప్రాంతంలో పుట్టిన ఓ బాలుడు.. రోజూ చెరువుకు వెళ్లి నీళ్లు తెస్తున్న తల్లి �
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. గత ఉమ్మడి ప్రభుత్వాల్లో వివిధ రకాల సమస్యలతో ఇబ్బందులకు గురైన గ్రామాలు.. నేడు బీఆర్ఎస్ ప్రభ�
తాగునీటి గోస తీర్చేందుకే ప్రభుత్వం మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీలోని 3వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్ర