Maharashtra | మహారాష్ట్ర ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాగేందుకు మంచినీళ్లు లేక ఎన్నో గ్రామాల ప్రజలు అలమటించిపోతున్నారు. గుక్కెడు మంచినీళ్ల కోసం పడరాని పాట్లు పడుతూ.. కిలోమీటర్ల మేర నడ�
ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం ప్రజలు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. ఏడాది పొడవునా గుక్కెడు నీటి కోసం ప్రజలు పరితపించేవారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్పేట మండలం దేవులానాయక్తండాల�
Maharshtra | పాల్గర్ : గుక్కెడు నీళ్ల కోసం పడరాని పాట్లు.. గొంతు తడుపుకుందామంటే కూడా కిలోమీటర్ల మేర వెళ్లాల్సిందే. నీటి కష్టాలు ఉన్న ప్రాంతంలో పుట్టిన ఓ బాలుడు.. రోజూ చెరువుకు వెళ్లి నీళ్లు తెస్తున్న తల్లి �
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. గత ఉమ్మడి ప్రభుత్వాల్లో వివిధ రకాల సమస్యలతో ఇబ్బందులకు గురైన గ్రామాలు.. నేడు బీఆర్ఎస్ ప్రభ�
తాగునీటి గోస తీర్చేందుకే ప్రభుత్వం మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీలోని 3వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్ర
KTR | అమెరికాలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పర్యటన బిజీబిజీగా సాగుతున్నది. అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఆయనతో సమావేశమవుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
మానవ మనుగడకు నీళ్లు ఎంతో ఆవశ్యకం. ప్రజలకు నీళ్లను ఎంతిస్తున్నామన్న దానిపైనే దేశ ప్రగతి కూడా ఆధారపడి ఉంటుంది. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో తెలంగాణ మిన హా ఇతర రాష్ర్టాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది. �
నాటి ఆంధ్రుల పాలనలో గొంతెండిన పల్లె ప్రజలకు నేడు స్వరాష్ట్రంలో దూపదీరా స్వచ్ఛమైన జలాలు అందుతున్నాయి. ఒకనాడు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి వ్యవసాయ బావుల దగ్గర నుంచి బిందెలతో నీళ్లు తెచ్చుకున్న ప్రజల
గుక్కెడు నీటి కోసం శివారు ప్రాంతాల్లోని బోరు మోటర్ల వద్దకు పరుగులు.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసనలు.. నల్లాల వద్ద పంచాయితీలు.. ఇవన్నీ ఒకప్పటి మాట. తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేయడమే లక్ష్యంగా సీఎం క�
తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ శుద్ధజలం అందించే లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం తాగునీటి తండ్లాటను దూరం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎండకాలం వచ్చిందంటే గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడ్డ ప్రజానీకం ఇప
తెలంగాణ సాధించిన జల విజయగాథలను ప్రపంచ వేదికపై చాటేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
నాడు ఏ చిన్న పని పడినా గుట్టలు దిగి రావాల్సి వచ్చేది. 23 కిలో మీటర్ల దూరంలోని కెరమెరికి కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. రాత్రి అయితే అటవీ జంతువుల భయానికి అక్కడే ఎక్కడో ఒకచోట పడుకుని తెల్లారి వచ్చే పరిస్థితి ఉ�
“తక్కెడు బంగారం ఇచ్చిన తడ్కపల్లికి పిల్లనివ్వను.. అనే సంప్రదాయం అప్పట్లో ఉండే”.. సిద్దిపేట నియోజకవర్గంలో పిల్లనివ్వాలంటే ఈ సామెత విరివిగా ప్రాచుర్యంలో ఉండే. ఇదే సామెతను నియోజకవర్గ పర్యటనకు వెళ్లినప్పు�
వరంగల్ మహా నగర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. సోమవారం గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయంలో బల్దియా సర్వసభ్య సమావేశం మేయర్ అధ్యక్షతన జరిగింది.
యోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామంలో రూ. 2.15 కోట్లతో చేపట్టిన రైతు వేదిక, మిషన్ భగీరథ , సీసీ రోడ