మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైన ఘట న నల్లగొండ జిల్లా దేవరకొండ మం డలం కొండభీమనపల్లిలో జరిగింది. మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముజీబ్, తౌఫిక్ఉమర్, అబ్�
Kolkata rape murder | దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతా ట్రైనీ డాక్టర్ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న సుప్రీంకోర్టు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై మండిపడింది. దీనిపై వివరణ ఇవ్�
గుజరాత్లో దాదాపు 150 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మిస్సింగ్ అయ్యారు! టీచర్లు ఏంటి.. అదృశ్యం కావడమేంటి అని అనుకొంటున్నారా? అవును రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్లు గత కొన్నాళ్లుగా కనిపిం�
Nepal : నేపాల్లో కొండచరియలు విరిగిపడడంతో.. రెండు బస్సులు త్రిశూలీ నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఆ బస్సుల్లో ఉన్న సుమారు 51 మంది ఆచూకీ గల్లంతు అయ్యింది. వారి కోసం ఇవాళ కూడా రెస్క్యూ ఆపరేషన్
Sheena Bora | మహారాష్ట్రలో 12 ఏళ్ల కిందట కలకలం రేసిన షీనా బోరా హత్య కేసుపై సీబీఐ సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. అటవీ ప్రాంతం నుంచి సేకరించిన ఎముకలు, ఇతర అవశేషాల ప్యాకెట్లు మాయమైనట్లు కోర్టుకు తెలిపింది. అవి ఎక్కడ ఉన
woman found dead inside python | ఒక మహిళ అదృశ్యమైంది. మూడు రోజుల తర్వాత కొండచిలువ కడుపులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో కొండచిలువ పొట్ట కోసి ఆ మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు.
Bangladesh MP: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్.. కోల్కతాలో అదృశ్యమయ్యారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనా పార్టీకి చెందిన ఆయన వైద్య చికిత్స నిమిత్తం మే 12వ తేదీన ఆ నగరానికి వచ్చారు. అయితే అప్పటి నుంచి ఆ�
హైదరాబాద్లోని (Hyderabad) జూబ్లీహిల్స్లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన బొమ్మలను దుండగులు ఎత్తుకెళ్లారు. 2021లో జూబ్లీహిల్స్లోని నార్నే రోడ్డులో ఒక మోడ్రన్ ఫ్యామిలీ విగ్రహాలను జీహెఎంసీ ఏర్పాటు చేసింది. భార్య, భర�
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలతో తొలిసారి సమావేశమయ్యారు. అయితే ఈ భేటీలో కీలక ఎమ్మెల్యే మిస్ అయ్యారు. ఓఖ్లా ఎమ్మెల్యే అమానత�
Congress Leader Jeyakumar | కాంగ్రెస్ నేత రెండు రోజులుగా అదృశ్యమయ్యారు. అయితే ఆయన కాలిన మృతదేహం లభించింది. ఆయనకు చెందిన వ్యవసాయ భూమిలో దీనిని పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతిపై దర్యాప్తు కోసం ప్రత్�
గుజరాత్లోని సూరత్ లోక్సభ బరిలో కాంగ్రెస్ తరుఫున నిలబడ్డ అభ్యర్థి నీలేశ్ కుంభని కనిపించట్లేదని స్థానిక మీడియా తెలిపింది. రేపోమాపో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు వెల్లడించింది. దీంతో కుంభని ఇ�
IIT Guwahati student | ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో చేరాలని ఉందని ఐఐటీ విద్యార్థి పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్, ఈ మెయిల్ ద్వారా తన కోరికను వ్యక్తం చేసిన అతడు క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. ఈ విషయం తెలి�
Missing JEE Aspirant Rescued | రాజస్థాన్లోని కోటాలో జేఈఈ కోచింగ్ తీసుకుంటున్న యువకుడు ఐదు నెలల కిందట మాయమయ్యాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం వెతకసాగారు. చివరకు కేరళలో ఉన్నట్లు గుర్తించి కాపాడా�