Bride Missing | పెళ్లికి ముందు వధువు మాయమైంది. పెళ్లి ఏర్పాట్లు కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో కుటుంబం, బంధువులతో కలిసి ఊరేగింపుగా చేరుకున్న వరుడు షాక్ అయ్యాడు. వధువు హ్యాండ్ ఇచ్చినట్లు తెలుసుకున్న అతడు చివరకు �
Groom Missing Before Wedding | పెళ్లికి ముందు వరుడు అదృశ్యమయ్యాడు. పోలీసుల జోక్యంతో పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. అయితే అతడికి మరో మహిళతో సంబంధం ఉందని వధువు కుటుంబ సభ్యులు అనుమానించారు. దీంతో పెళ్లి రద్దు చేశారు. పెళ్ల�
ఉద్యోగ అవకాశాల కోసం థాయ్లాండ్ వెళ్లిన ఇద్దరు తెలంగాణ వాసులు అదృశ్యమైనట్లు తెలిసింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్రావుపేట్కు చెందిన శనిగరపు అరవింద్, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని �
Telangana | థాయిలాండ్లో ఇద్దరు తెలంగాణవాసులు అదృశ్యమయ్యారు. ఉద్యోగం కోసం విజిట్ వీసాపై బ్యాంకాక్కు వెళ్లిన ఇద్దరు అక్కడ కనిపించకుండా పోయారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ప్రవాసి ప్రజావాణిలో బాధితులు ఫిర్
Submarine Collides With Boat | ఇండియన్ నేవీకి చెందిన సబ్మెరైన్ ఒక ఫిషింగ్ బోట్ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆ బోటులో ఉన్న మత్స్యకారుల్లో కొందరు సముద్రంలో గల్లంతయ్యారు.
Missing | ఏపీలోని అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది . జిల్లాలోని అడ్డతీగల మండలం తిమ్మాపురంలో ఇసుక కోసం వాగులోకి దిగిన యువకులు నలుగురు గల్లంతయ్యారు .
Woman Body Found in VVIP Area | ఒక మహిళ నాలుగు నెలల కిందట అదృశ్యమైంది. అయితే జిల్లా కలెక్టర్ బంగ్లా, ఇతర ప్రభుత్వ అధికారుల నివాసాలు ఉన్న వీవీఐపీ ప్రాంతంలో ఆమె మృతదేహం లభించింది. నిందితుడైన జిమ్ ట్రైనర్ను పోలీసులు అరెస్ట్�
విదేశాల్లో ఉద్యోగమంటే.. మంచి జీతం, జీవితం.. మన యువతలో ఉండే ఈ ఆకర్షణను సైబర్ నేరగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్నారు. నకిలీ జాబ్ ఆఫర్లు ఇచ్చి దేశం కాని దేశంలో సైబర్ బానిసలుగా మారుస్తున్నారు.
Nirmal | నిర్మల్ జిల్లా(Nirmal district) భైంసా ఎస్సీ హాస్టల్ బాలుర వసతి గృహం(SC hostel) నుంచి మంగళవారం ఉదయం నలుగురు విద్యార్థులు అదృశ్యమవడం (Students missing) స్థానికంగా కలకలం రేపింది.
Protests In Bengal | ట్యూషన్కు వెళ్లిన బాలిక అదృశ్యమైంది. ఆ మరునాడు కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. దీంతో పోలీసుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్పై దాడి చేసి ధ్వంసం చేశారు.
coal mine : ఇరాన్ బొగ్గు గనిలో జరిగిన పేలుడు ఘటనలో కనీసం 38 మంది మరణించి ఉంటారని అంచనా వేశారు. మరో 14 మంది గని కార్మికుల ఆచూకీ ఇంకా చిక్కలేదు.
మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైన ఘట న నల్లగొండ జిల్లా దేవరకొండ మం డలం కొండభీమనపల్లిలో జరిగింది. మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముజీబ్, తౌఫిక్ఉమర్, అబ్�
Kolkata rape murder | దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతా ట్రైనీ డాక్టర్ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న సుప్రీంకోర్టు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై మండిపడింది. దీనిపై వివరణ ఇవ్�