బీజింగ్: దాదాపు నెల రోజులుగా కనిపించకుండా పోయిన చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ను అక్కడి ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో వాంగ్ యీని నూతన విదేశాంగ మంత్రిగా నియమించింది.
కనిపించకుండా పోయిన ఐఐటీ హైదరాబాద్ (IITH) విద్యార్థి కార్తీక్ (Karthik) ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో (Visakhapatnam) ఆత్మహత్య చేసుకున్నాడు. సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మున�
హైదరాబాద్లోని (Hyderabad) రాజేంద్రనగర్ (Rajendranagar) బండ్లగూడలో 12 ఏండ్ల విద్యార్థి కనిపించకుండా పోయాడు. బుధవారం రాత్రి చిట్టి డబ్బులు ఇవ్వడానికి బయటకు వెళ్లిన సాయి చరణ్ తిరిగి ఇంటికి రాలేదు.
Titanic Ship | సముద్రం అడుగున్న ఉన్న టైటానిక్ షిప్ శిథిలాలను (Titanic Ship Wreck) పర్యాటకులకు చూపించే సబ్మెర్సిబుల్ బోటు మిస్సింగ్ అయ్యింది. దీంతో దాని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అందులో ఎవరైనా పర్యాటకులు ఉన్న�
మధ్యప్రదేశ్తో పాటు మరో నాలుగు రాష్ర్టాల్లో కనిపించకుండా పోతున్న పిల్లల సంఖ్య ప్రతిఏటా పెరుగుతున్నది. ఇందులో ఆడపిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. అంతర్జాతీయ పిల్లల దినోత్సం సందర్భంగా (మ�
Baljeet Kaur: అన్నపూర్ణ పర్వతంపై బల్జీత్ కౌర్ మిస్సైంది. అయితే ఆ మౌంటనీర్ ప్రాణాలతో ఉన్నట్లు తెలుస్తోంది. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఆమెను షెర్పాలు గుర్తించారు. బల్జీత్ రేడియో సిగ్నల్ పంపినట్లు తెలుస్�
Greater Noida | శివకుమార్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. శుక్రవారం పని చేసేందుకు స్థానిక ఫ్యాక్టరీకి వెళ్లాడు. అనంతరం అతడి భార్య కూడా స్థానిక మార్కెట్కు వెళ్లింది. రెండేళ్ల పాప,
Philippine Ferry:205 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫిలిప్పీన్స్ పడవలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 31కి చేరుకున్నది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్న మహిళలకు సఖి కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. సమస్యలు తెలుసుకొని సత్వరమే వారికి సాయం అందిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నాయి.
Trainer Aircraft Crash | శిక్షణ విమానం కూలిన ( Trainer Aircraft Crash) ప్రాంతానికి సమీపంలో కాలిపోయిన ఒక వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నట్లు జిల్లా ఎస్పీ సమీర్ సౌరభ్ తెలిపారు. ఆ మృతదేహం పైలట్దా అన్నది గుర్తించాల్సి ఉందన్నారు. మిస్సింగ్�
Degree Student Missing | నేను ఎవరినీ ప్రేమించలేదు. దూరంగా వెళ్లి చనిపోతున్నా. నా శవం కూడా దొరకదు’ అంటూ డిగ్రీ చదువుతున్న యువతి తల్లిదండ్రులకు లేఖ రాసి అదృశ్యమైంది. మహబూబాబాద్ జిల్లా మంగపేట మండలం బోరునర్సాపురంలో యువతి
క్షయ వ్యాధి నియంత్రణాధికారి కార్యాలయంలో ప్రోగ్రాం వివరాలను జాతీయ క్షయ నియంత్రణ పోర్టల్లో నమోదు చేయడానికి వినియోగించే ల్యాప్ట్యాప్ కనిపించకుండా పోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోక�
కుల ధ్రువీకరణ పత్రం నకలు కావాలంటూ మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సంబంధిత శాఖకు విజ్ఞప్తి చేశాడు. రికార్డులు లేవని సమాధానం వచ్చింది. ఎందుకు లేవని మళ్లీ ప