Greater Noida | శివకుమార్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. శుక్రవారం పని చేసేందుకు స్థానిక ఫ్యాక్టరీకి వెళ్లాడు. అనంతరం అతడి భార్య కూడా స్థానిక మార్కెట్కు వెళ్లింది. రెండేళ్ల పాప,
Philippine Ferry:205 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫిలిప్పీన్స్ పడవలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 31కి చేరుకున్నది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్న మహిళలకు సఖి కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. సమస్యలు తెలుసుకొని సత్వరమే వారికి సాయం అందిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నాయి.
Trainer Aircraft Crash | శిక్షణ విమానం కూలిన ( Trainer Aircraft Crash) ప్రాంతానికి సమీపంలో కాలిపోయిన ఒక వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నట్లు జిల్లా ఎస్పీ సమీర్ సౌరభ్ తెలిపారు. ఆ మృతదేహం పైలట్దా అన్నది గుర్తించాల్సి ఉందన్నారు. మిస్సింగ్�
Degree Student Missing | నేను ఎవరినీ ప్రేమించలేదు. దూరంగా వెళ్లి చనిపోతున్నా. నా శవం కూడా దొరకదు’ అంటూ డిగ్రీ చదువుతున్న యువతి తల్లిదండ్రులకు లేఖ రాసి అదృశ్యమైంది. మహబూబాబాద్ జిల్లా మంగపేట మండలం బోరునర్సాపురంలో యువతి
క్షయ వ్యాధి నియంత్రణాధికారి కార్యాలయంలో ప్రోగ్రాం వివరాలను జాతీయ క్షయ నియంత్రణ పోర్టల్లో నమోదు చేయడానికి వినియోగించే ల్యాప్ట్యాప్ కనిపించకుండా పోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోక�
కుల ధ్రువీకరణ పత్రం నకలు కావాలంటూ మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సంబంధిత శాఖకు విజ్ఞప్తి చేశాడు. రికార్డులు లేవని సమాధానం వచ్చింది. ఎందుకు లేవని మళ్లీ ప
పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైంది. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్ కథనం ప్రకారం... జవహర్నగర్ కార్పొరేషన్లోని అంబేద్కర్నగ�
మద్యం మత్తులో భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి ఓ వ్యక్తి వెళ్లిపోయిన ఘటన తూప్రాన్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యావాపూర్ గ్రామానికి చెందిన బక్కని రవి (40) మద్యానికి బాన�
మూడు రోజుల క్రితం అదృశ్యమైన సురేశ్ ఆచూకీ లభ్యమైంది. గురువారం చిన్నశంకరంపేట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి వివరాలు వెల్లడించారు
యూపీ నేరాలకు అడ్డాగా మారుతోంది. మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. కస్గంజ్ జిల్లాలో జరిగిన తాజా ఘటనలో బహిర్భూమికి వెళ్లిన మహిళ ఆదివారం తెల్లవారుజామున పొలంలో విగతజీవిగా పడిఉండటం