Soldiers | అరుణాచల్ ప్రదేశ్లో ఇద్దరు సైనికులు (Soldiers) కనిపించకుండా పోయారు. గర్వాల్ రైఫిల్స్కు చెందిన ఇద్దరు జవాన్లు గత 14 రోజులుగా ఆచూకీ లభించడం లేదు.
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని భారత్-చైనా సరిహద్దులో విధుల్లో ఉన్న ఇద్దరు భారత సైనికులు అదృశ్యమయ్యారు. గత 14 రోజులుగా వీరు కనిపించడం లేదు. అరుణాచల్ ప్రదేశ్లోని ఇండో-చైనా సరిహద్దులోని థక్లా పోస్ట్ వ�
పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఏ.నర్సింహస్వామి కథనం ప్రకారం.. వినాయక్నగర్ డివిజన్ శ్రీసాయినగర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీ సునీ
కాఠ్మండూ: నేపాల్ తారా ఎయిర్కు చెందిన ట్విన్-ఇంజిన్ విమానం 9ఎన్-ఏఈటీ ఆచూకీ ఇంకా తెలియలేదు. అయితే ఆ విమానం ఎక్కడ ఉన్నది అన్నది అధికారులు గుర్తించారు. కాగా, రాత్రి కావడంతోపాటు హిమపాతం నేపథ్యంలో సెర్చ్, రె�
చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక పీపుల్స్ డైలీ మొదటి పేజీల్లో ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్కు సంబంధించిన వార్తలు గత కొద్దిరోజులుగా కనిపించట్లేదు. దీంతో పార్టీపై ఆయన పట్టు కోల్పోతున్నారని, ప్రధాని
దేశ రాజధాని ఢిల్లీలోని ముండ్కా ఏరియాలో శుక్రవారం జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 27 మంది మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇంకా 29 మంది జాడ తెలియాల్సి ఉన్
ఐఎన్ఎస్ విక్రాంత్ విరాళాల్లో అక్రమాలపై కేసు నమోదైన తర్వాత బీజేపీ నేత కిరీట్ సోమయ్య, ఆయన కుమారుడు నీల్ సోమయ్య కనిపించకుండా పోయారని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది