Li Shangfu | పొరుగు దేశమైనా చైనాలో మరో మంత్రి మిస్సయ్యారు. గత రెండువారాలుగా రక్షణ మంత్రి లీ షాంగ్ఫు కనిపించకుండా పోయారు. చివరిసారిగా ఆయన ఆగస్టు 29న బీజింగ్లో జరిగిన చైనా - ఆఫ్రికా ఫోరం సమావేశంలో ప్రసంగించారు.
Hawaii Wildfires: హవాయి కార్చిచ్చులో 800 మంది మిస్సైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా వారి ఆచూకీ చిక్కడం లేదన్నారు. ఆ భారీ దావానలంలో సుమారు వంద మందికిపైగా మరణించారు. ద్వీపంలోని లహైనా పట్టణంలో భారీ నష్టం
Boat Overturn | ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల (Bapatla) జిల్లా నిజాంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం పడవబోల్తాతో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు.
ఆస్ట్రేలియాలోని (Australia) క్వీన్స్లాండ్లో జరుగుతున్న సైనిక విన్యాసాల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. సైనిక విన్యాసాల్లో భాగంగా క్వీన్స్లాండ్లోని (Queensland) హామిల్టన్ ద్వీపంలో (Hamilton Island) ఓ మిలిటరీ హెలికాప్టర్ (Milita
బీజింగ్: దాదాపు నెల రోజులుగా కనిపించకుండా పోయిన చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ను అక్కడి ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో వాంగ్ యీని నూతన విదేశాంగ మంత్రిగా నియమించింది.
కనిపించకుండా పోయిన ఐఐటీ హైదరాబాద్ (IITH) విద్యార్థి కార్తీక్ (Karthik) ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో (Visakhapatnam) ఆత్మహత్య చేసుకున్నాడు. సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మున�
హైదరాబాద్లోని (Hyderabad) రాజేంద్రనగర్ (Rajendranagar) బండ్లగూడలో 12 ఏండ్ల విద్యార్థి కనిపించకుండా పోయాడు. బుధవారం రాత్రి చిట్టి డబ్బులు ఇవ్వడానికి బయటకు వెళ్లిన సాయి చరణ్ తిరిగి ఇంటికి రాలేదు.
Titanic Ship | సముద్రం అడుగున్న ఉన్న టైటానిక్ షిప్ శిథిలాలను (Titanic Ship Wreck) పర్యాటకులకు చూపించే సబ్మెర్సిబుల్ బోటు మిస్సింగ్ అయ్యింది. దీంతో దాని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అందులో ఎవరైనా పర్యాటకులు ఉన్న�
మధ్యప్రదేశ్తో పాటు మరో నాలుగు రాష్ర్టాల్లో కనిపించకుండా పోతున్న పిల్లల సంఖ్య ప్రతిఏటా పెరుగుతున్నది. ఇందులో ఆడపిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. అంతర్జాతీయ పిల్లల దినోత్సం సందర్భంగా (మ�
Baljeet Kaur: అన్నపూర్ణ పర్వతంపై బల్జీత్ కౌర్ మిస్సైంది. అయితే ఆ మౌంటనీర్ ప్రాణాలతో ఉన్నట్లు తెలుస్తోంది. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఆమెను షెర్పాలు గుర్తించారు. బల్జీత్ రేడియో సిగ్నల్ పంపినట్లు తెలుస్�
Greater Noida | శివకుమార్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. శుక్రవారం పని చేసేందుకు స్థానిక ఫ్యాక్టరీకి వెళ్లాడు. అనంతరం అతడి భార్య కూడా స్థానిక మార్కెట్కు వెళ్లింది. రెండేళ్ల పాప,
Philippine Ferry:205 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫిలిప్పీన్స్ పడవలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 31కి చేరుకున్నది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్న మహిళలకు సఖి కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. సమస్యలు తెలుసుకొని సత్వరమే వారికి సాయం అందిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నాయి.