Congress Leader Jeyakumar | కాంగ్రెస్ నేత రెండు రోజులుగా అదృశ్యమయ్యారు. అయితే ఆయన కాలిన మృతదేహం లభించింది. ఆయనకు చెందిన వ్యవసాయ భూమిలో దీనిని పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతిపై దర్యాప్తు కోసం ప్రత్�
గుజరాత్లోని సూరత్ లోక్సభ బరిలో కాంగ్రెస్ తరుఫున నిలబడ్డ అభ్యర్థి నీలేశ్ కుంభని కనిపించట్లేదని స్థానిక మీడియా తెలిపింది. రేపోమాపో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు వెల్లడించింది. దీంతో కుంభని ఇ�
IIT Guwahati student | ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో చేరాలని ఉందని ఐఐటీ విద్యార్థి పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్, ఈ మెయిల్ ద్వారా తన కోరికను వ్యక్తం చేసిన అతడు క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. ఈ విషయం తెలి�
Missing JEE Aspirant Rescued | రాజస్థాన్లోని కోటాలో జేఈఈ కోచింగ్ తీసుకుంటున్న యువకుడు ఐదు నెలల కిందట మాయమయ్యాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం వెతకసాగారు. చివరకు కేరళలో ఉన్నట్లు గుర్తించి కాపాడా�
IndiGo Seat Cushion Missing | ఇండిగో విమానంలో సీటు కుషన్ మాయమైంది. గమనించిన ఒక ప్రయాణికురాలు దీని గురించి ఆందోళన వ్యక్తం చేసింది. స్పందించిన ఆ సంస్థ సీటు కుషన్ మిస్సింగ్పై వివరణ ఇచ్చింది.
Mob attacks cops, journalists | రెండు రోజుల కింద అదృశ్యమైన మహిళ శవమై కనిపించింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహించారు. ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో పోలీసులపై దాడి చేశారు. ఒక పోలీస్ వాహనానికి నిప్పుపెట్టారు. న్యూస�
Boy Returns To Mother As Monk | సుమారు 22 ఏళ్ల కిందట తప్పిపోయిన బాలుడు సన్యాసిగా తల్లికి కనిపించాడు. (Boy Returns To Mother As Monk ) ఆమెను భిక్ష అడుక్కొని తిరిగి వెళ్లిపోయాడు. ఈ సంఘటన సినిమాను తలపించింది.
IAF’s Aircraft Debris | సుమారు ఏడేళ్ల కిందట 29 మందితో టేకాఫ్ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన విమానం అదృశ్యమైంది. (IAF’s Aircraft Debris ) ఆ విమానం శకలాలను తాజాగా గుర్తించారు.
Train Passengers Panic | స్లీపర్ కోచ్లో మిడిల్ బెర్త్ల కోసం ఉండే చైన్లు మాయమయ్యాయి. ఇది చూసి రైలు ప్రయాణికులు షాక్ అయ్యారు. దీంతో మిడిల్ బెర్త్ల్లో రిజర్వేషన్ పొందిన వారు ఆందోళన చెందారు. (Train Passengers Panic) ఈ విషయాన్ని టీ�
జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసిన భారీ భూకంపంలో (Earthquake) మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటివరకు 92 మంది చనిపోయారు. మరో 242 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు.
FBI Reward: అమెరికాలో గుజరాతీ మహిళ అదృశ్యమై నాలుగేండ్లు అయ్యింది. 29 ఏళ్ల మయూషీ భగవత్ ఆచూకీ చెబితే పది వేల డాలర్లు ఇవ్వనున్నట్లు ఎఫ్బీఐ ప్రకటించింది. తన వెబ్ పేజీలో ఎఫ్బీఐ ఈ రివార్డు ప్రకటన చే