Missing Girl Found Dead With Neighbour | ఒక బాలిక, పొరుగు వ్యక్తి మూడు వారాల కిందట అదృశ్యమయ్యారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రోన్ల సహాయంతో విస్తృతంగా వెతికారు. చివరకు బాలిక ఇంటి సమీపంలోని చెట్టుక�
Three Found Dead After Missing | పెళ్లి వేడుక కోసం వెళ్లిన ముగ్గురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. మూడు రోజుల తర్వాత వారి మృతదేహాలను పోలీసులు, ఆర్మీ జవాన్లు గుర్తించారు. అయితే ఉగ్రవాద ప్రభావిత ప్రాంతం కావడంతో ఉగ్రవాదులు వారిని క�
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన బింగి చిరంజీవి(30) అనే యువకుడి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బండి రాజేశ్ తెలిపారు. మార్చి 1న సాయంత్రం నాలుగు గంటల సమయంలో వ్యవసాయ బావి �
Missing | లింగంపేట్ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన చెవిటి రేవతి, ఇద్దరు పిల్లలు రిత్విక్, రియాన్సు అదృశ్యమైనట్లు తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
Maha Kumbh Mela | ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో తిరుమల, తిరుపది దేవస్థానానికి చెందిన ఉద్యోగి ఒకరు అదృశ్య మయ్యారు. అతడి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.
Hyderabad | హైదరాబాద్ ట్యాంక్బండ్లో యువకుడు మిస్సింగ్ ఇప్పుడు కలకలం రేపింది. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజా వద్ద ఆదివారం నిర్వహించిన భారతమాత మహాహారతి వేడుకల్లో రెండు బ�
Harish Rawat: ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ పేరు ఓటరు జాబితాలో గల్లంతు అయ్యింది. దీంతో ఆయన ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోలేకపోయారు.
OM Ramesh Krishna | హైదరాబాద్లో మూవీ డైరెక్టర్ ఓం రమేశ్ కృష్ణ (OM Ramesh Krishna) అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మియాపూర్లోని ఫ్రెండ్స్ కాలనీలో నివాసముంటున్న రమేశ్ కృష్ణ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ద�
Boat Capsizes | గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. మరో నలుగురు గల్లంతయ్యారు. రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
dogs missing | రిటైర్డ్ నేవీ అధికారికి చెందిన రెండు పెంపుడు కుక్కలు తప్పిపోయాయి. దీంతో సెక్యూరిటీ గార్డులతోపాటు సెక్యూరిటీ ఏజెన్సీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నార�
నవీపేటలో ముగ్గురు బాలికల అదృశ్యం కలకలం రేపింది. రోజులానే గురువారం ఇంటి నుంచి బయల్దేరిన పదో తరగతి విద్యార్థినులు బడికి డుమ్మా కొట్టారు. ఉచిత ప్రయాణాన్ని వాడుకుని ఆర్టీసీ బస్సుల్లో రోజంతా చక్కర్లు కొట్ట�
ప్రభుత్వం ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి ఆ ధాన్యాన్ని మర ఆడించడానికి మిల్లర్లకు కేటాయింస్తున్నది. కేటాయించిన బియ్యాన్ని అధికారుల సహకారంతో మిల్ల�