Missing | ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ వృద్ధుడు కనిపించకుండా పోయిన ఘటన చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సౌమ్య తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే షబ్బీర్ అలీ (60) ఈ నెల 22న �
MLA Thrashes Man With Banana Plant | శంకుస్థాపన కార్యక్రమంలో కట్ చేయాల్సిన రిబ్బన్ మిస్ అయ్యింది. దీంతో శంకుస్థాపన కోసం వచ్చిన ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడున్న వ్యక్తిని అరటి బోదెతో కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్�
Missing Girl Found Dead With Neighbour | ఒక బాలిక, పొరుగు వ్యక్తి మూడు వారాల కిందట అదృశ్యమయ్యారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రోన్ల సహాయంతో విస్తృతంగా వెతికారు. చివరకు బాలిక ఇంటి సమీపంలోని చెట్టుక�
Three Found Dead After Missing | పెళ్లి వేడుక కోసం వెళ్లిన ముగ్గురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. మూడు రోజుల తర్వాత వారి మృతదేహాలను పోలీసులు, ఆర్మీ జవాన్లు గుర్తించారు. అయితే ఉగ్రవాద ప్రభావిత ప్రాంతం కావడంతో ఉగ్రవాదులు వారిని క�
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన బింగి చిరంజీవి(30) అనే యువకుడి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బండి రాజేశ్ తెలిపారు. మార్చి 1న సాయంత్రం నాలుగు గంటల సమయంలో వ్యవసాయ బావి �
Missing | లింగంపేట్ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన చెవిటి రేవతి, ఇద్దరు పిల్లలు రిత్విక్, రియాన్సు అదృశ్యమైనట్లు తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
Maha Kumbh Mela | ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో తిరుమల, తిరుపది దేవస్థానానికి చెందిన ఉద్యోగి ఒకరు అదృశ్య మయ్యారు. అతడి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.
Hyderabad | హైదరాబాద్ ట్యాంక్బండ్లో యువకుడు మిస్సింగ్ ఇప్పుడు కలకలం రేపింది. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజా వద్ద ఆదివారం నిర్వహించిన భారతమాత మహాహారతి వేడుకల్లో రెండు బ�
Harish Rawat: ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ పేరు ఓటరు జాబితాలో గల్లంతు అయ్యింది. దీంతో ఆయన ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోలేకపోయారు.
OM Ramesh Krishna | హైదరాబాద్లో మూవీ డైరెక్టర్ ఓం రమేశ్ కృష్ణ (OM Ramesh Krishna) అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మియాపూర్లోని ఫ్రెండ్స్ కాలనీలో నివాసముంటున్న రమేశ్ కృష్ణ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ద�
Boat Capsizes | గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. మరో నలుగురు గల్లంతయ్యారు. రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.