Man Reports Wife Missing | ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. మృతదేహాన్ని సంచిలో కుక్కాడు. ఇంటి వద్ద గొయ్యి తీసి పాతిపెట్టాడు. తన భార్య కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే వాసన రాకుండా ఉండేందుకు అతడు ఉంచిన కలర�
Pakistan: పాకిస్థాన్లో వానలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదల వల్ల ఖైబర్ ఫక్తునక్వా ప్రావిన్సులోని బునేర్ జిల్లాలో సుమారు 350 మంది మరణించారు. ఇంకా 200 మంది మిస్సింగ్లో ఉన్నారు.
Missing | వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని ఉద్గార్ వద్ద ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన నలుగురూ జగిత్యాల జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
అదృశ్యమైన అక్కాచెలెళ్లు తమ కుటుంబ సభ్యులకు షాకిచ్చారు. పెండ్లి చేసుకుని పోలీస్ స్టేషన్కు వచ్చిన వారు తామిద్దరం పెండ్లి చేసుకున్నామని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ ఘటన యూపీలోని ముజఫర్నగర్లో జరిగ�
Indian origin family Dies in US | భారత సంతతి కుటుంబాలకు చెందిన రెండు వృద్ధ జంటలు అమెరికాలో అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఐదు రోజుల తర్వాత కారు ప్రమాదంలో వారు మరణించినట్లు గుర్తించారు.
Women And Girls Missing | సుమారు 23,000 మంది మహిళలు, బాలికలు కనిపించడం లేదు. అత్యాచారం, మహిళలపై జరిగిన నేరాలతో సంబంధం ఉన్న 1,500 మంది నిందితులు పరారీలో ఉన్నారు. ఆ రాష్ట్ర సీఎం ఈ విషయాలను స్వయంగా అసెంబ్లీకి వెల్లడించారు.
Coal Missing: మేఘాలయాలో సుమారు నాలుగు వేల టన్నుల బొగ్గు అదృశ్యమైంది. ఆ కేసులో హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రి స్పందిస్తూ.. బహుశా వాన దేవుళ్ల వల్ల ఆ బొగ్గు కొట్టుకుపోయి ఉంటుందని అన్�
శంషాబాద్లో (Shamshabad) ఓ యువతి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్గఢ్కు చెందిన ఓ కుటుంబం జీవనోపాధి నిమిత్తం శంసాబాద్ మండలం మదనపల్లికి వలస వచ్చింది.
Missing Case | ప్రేమ్కుమార్ ఉద్యోగ రీత్యా ప్రతిరోజు చేగుంటకు వెళ్తాడు. భర్త వెళ్లడం చూసిన అతడి భార్య ప్రియ తన మూడు సంవత్సరాల కూతురిని వెంట తీసుకుని శుక్రవారం ఇంట్లో నుండి వెళ్లినట్లు తెలిపారు.
మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గువ్వ రవి(43) ఆదివారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లి లోయర్ మానేరు డ్యామ్ లో గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు చేపల వేటకు రవి తెప్పపై వెళ్లాడు.