మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గువ్వ రవి(43) ఆదివారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లి లోయర్ మానేరు డ్యామ్ లో గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు చేపల వేటకు రవి తెప్పపై వెళ్లాడు.
Uttarakhand: యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు అలనకంద నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఇంకా పది మంది యాత్రికుల ఆచూకీ తెలియడంలేదు.
నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి శవమై దొరికాడు. వినాయక్నగర్లోని వెంకీస్ గోల్డెన్ అపార్ట్మెంట్లో నివాసముండే ఏముల రాజమౌళి (60) అనే వ్యక�
Minor Missing After Gang Rape | ప్రభుత్వ ఆసుప్రతిలో తల్లికి తోడుగా ఉన్న బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కలకలం రేపింది. ఆ తర్వాత బాధిత బాలిక అదృశ్యమైంది.
UP Couple On Honeymoon Missing | హనీమూన్ కోసం సిక్కిం వెళ్లిన ఉత్తరప్రదేశ్కు చెందిన జంట అదృశ్యమైంది. వారు ప్రయాణించిన కారు వెయ్యి అడుగుల ఎత్తు నుంచి నదిలో పడింది. నీటి ప్రవాహంలో ఎస్యూవీ కొట్టుకుపోయింది.
కొడిమ్యాల మండలంలోని పూడూర్ గ్రామంలో రశీద్ బుక్ మాయం పై గ్రామ కార్యదర్శి జ్యోతి ఎంపీఓ వెంకటేష్ కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .
Missing | మేడ్చల్ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన మన్నె సత్యనారాయణ భార్య మన్నె స్వప్న(26) శుక్రవారం ఎల్లంపేటలోని తన నివాసం నుంచి పని ఉందని కొడుకు(6)ను తీసుకొని బయల్దేరింది.
Vijay Shah | కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ మంత్రి విజయ్ షా తప్పిపోయారని కాంగ్రెస్ నేత ఆరోపించారు. ఆయన గురించి సమాచారం ఇస్తే రూ.11,000 ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప�
అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం అదృశ్యమైన ఘటన సిద్దిపేట వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సిద్దిపేట సీఐ వాసుదేవరావు కథనం ప్రకారం.. సిద్దిపేట పట్టణంలోని ఖాదర్పురాకు చెందిన �