ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యవసాయ సహకార సంఘాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద జాతీయ జెండాలను ఎగురవేశారు. కామా�
పనిచేసే ప్రభుత్వానికే పట్టం కట్టాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అభివృద్ధి చేశాం.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఆదివారం భీమ్�
హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ సభ తుక్కు హామీల మీటింగ్గా మారిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
యువత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా.. ప్రమాదకరంగా వాహనాలను నడుపొద్దని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జీవితం చాలా విలువైనదని, ఏమరుపాటుతో యువ�
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికే తమ సంపూర్ణ మద్దతు అని పలు కుల సంఘాల నేతలు ప్రకటించారు.
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం లక్కోరాలో నిర్వహించిన మెగాజాబ్మేళాకు విశేష స్పందన లభించింది. 4500 మందికి పైగా ఇంటర్వ్యూలకు హాజరుకాగా 1,236 మందికి కొలువులు లభించాయి.
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. వచ్చే ఎన్నికల్లో తామంతా మంత్రి వెంటే ఉంటామంటూ పలు గ్రామాలు, కుల సంఘాల వారు పెద్ద ఎత్తున తీర్మానాలు చేస్తున్నారు.
యువత బంగారు భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తున్నది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయడంతో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది.
ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి అండగా ఉంటామని ఏకగ్రీవ తీర్మానాన్ని సోమవారం డీసీసీబీ డైరెక్టర్ శేఖర్రెడ్డికి అందజేస్తున్న నిజామాబాద్ జిల్లా సోన్పేట్కు చెందిన 45 మంది మాదిగ సంఘం సభ్యులు.
రాష్ట్రంలో అభివృద్ధి ఒక యజ్ఞంలా జరుగుతున్నదని, కేవలం సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ సుభిక్షంగా ఉన్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాల్కొండ, ము ప్క
మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా బాన్సువాడలో స్పీకర్ పోచారం, వేల్పూర్లో మం�
ప్రభుత్వ ఆశయానికనుగుణంగా ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ చీఫ్ ఇంజినీర్ కార
బాల్కొండ నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. యువతకు ఉపాధి కల్పించడానికి ఆసరా ఫౌండేషన�
మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లోని వివిధ గ్రామాల కుల సంఘాల భవన నిర్మాణాలకు రూ.75 లక్షల నిధులు మంజూరయ్యాయి.ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్లోని క్యాంపు కార�