నిజామాబాద్ జి ల్లా ఏర్గట్ల మండలం నాగేంద్ర నగర్కు చెం దిన బీఆర్ఎస్ నాయకుడు కృష్ణ కూతురు కృ తిక తన కిడ్డీ బ్యాంకులో రూ.3,840 డబ్బు దాచుకున్నది. సోమవారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఏర్గట్ల మండలంలో పర్యటిస
కాంగ్రెస్ నాయకులు వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారని, వారి మాటలు కాకుండా మీ కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూడాలని, మభ్యపెట్టే హామీలతో వచ్చే వారితో రైతులు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్�
మండలంలోని గాండ్లపేట్, పాలెం, తిమ్మాపూర్,మోర్తాడ్, సుంకెట్ గ్రామాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
దేశంలోనే నంబర్వన్ సెక్యులర్ లీడర్ సీఎం కేసీఆర్ అని, రాష్ట్రం లో కేసీఆర్ పాలన గంగా జమునా తెహజీబ్ను తలపిస్తున్నదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ముస్లిముల అభ్యున్నతికి గతం లో ఏ నాయకుడూ కేసీఆర్
ఖమ్మం (Khammam) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. జిల్లాలోని కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిపామ్ ఫ్యాక్టరీకి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఐకాన్గా మారింది. నియోజకవర్గ ఎమ్మెల్యేలు అడిగిందే తడవుగా కోట్లాది రూపాయల నిధులను పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సర్కారు వరదలా పారించింది.
సత్తుపల్లి ప్రాంత క్రీడాకారుల కల నేటితో నెరవేరనున్నదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎంఎస్ స్వామినాథన్ ఆధునిక వ్యవసాయ మార్గదర్శకుడని, దేశానికే కాకుండా ప్రపంచ వ్యవసాయ రంగానికి ఆయన చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఊరూరా మద్దతు లభిస్తున్నది. గురువారం బాల్కొండ మండలం కిసాన్నగర్ గ్రామానికి చెందిన మోచి సంఘానికి చెందిన 27 కుటుంబాల వారు మంత్రి వే�
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తన ఎస్కార్ట్ వాహనంలో దవాఖానకు తరలించారు. గురువారం తన నియోజకవర్గంలో పర్యటన ముగించుకొని సాయం త్రం హైదరాబ�
రాష్ట్రంలోని ప్రతి గడపకూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. క్రిస్టియన్, మైనార్టీ అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కృషిచేస్తున్నద
Minister Vemula | భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ మరణం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వామ�
నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లో ఆయన బుధవారం విస్తృతంగా పర్యటించారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఊరూరా మద్దతు లభిస్తున్నది. ప్రజలు, కుల సంఘాల వారు సమావేశమై మరోమారు వేములను గెలిపించుకుంటామంటూ ఏకగ్రీవ తీర్మా�