బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో సంక్షేమానికి పెద్ద పీట వేసిందని పార్టీ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహానాయుడు అన్నారు. మంగళవారం ఆయన కమ్మర్పల్లి మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్,
బీఆర్ఎస్ పార్టీ జోరుమీదున్నది. అందరి కన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆదివారం 51 మంది అభ్యర్థులకు బీ-ఫామ్లు సైతం అందజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెంద�
రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృ మూర్తి వేముల మంజుల సురేందర్ రెడ్డి (77) హైదరాబాద్లోని ప్రైవే ట్ దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం కన్ను మూశార
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీఎం కేసీఆర్ ప్రేమ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో బాల్కొండ నియోజక వర్గంలో వేల కోట్ల నిధులతో ప్రజలకు శాశ్వతంగా ప్రయోజనాన్ని అందించ
వచ్చే ఎన్నికల్లో బాల్కొండ ఎమ్మెల్యేగా రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మరోసారి గెలిపించుకుంటామని గ్రా మాల్లో ఏకగ్రీవ తీర్మానాలు వెల్లువెత్తుతున్నా యి.
Minister Vemula | జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంని, ప్రమాదాలు సంభవిస్తే వెంటనే స్పందించి నష్టాన్ని నివారించేందుకు వీలవుతుందని రోడ్లు, భవనాలు శ�
సీఎం కేసీఆర్పై చేసిన ఆరోపణలకు ప్రధాని మోదీ ఆధారాలు చూపించాలని, లేనిపక్షంలో తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం తాను ప్రారంభించిన శిలాఫలకాలను లెక్కించేందుకే ప్రతిపక్షాల నాయకులకు ఐదేండ్లు పడుతుందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
Minister Vemula | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిజామాబాద్ సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడాడని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి(Minister Vemula Prashanth Reddy) విమర్శించారు. అవినీతికి కేరాఫ్ అయిన మోదీ(Prime Minister Modi).. సీఎం కేసీఆర్పై అవినీతి ఆరోపణలు
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్-సిద్దిపేట స్టేషన్ల మధ్య పూర్తయిన నూతన రైలు మార్గాన్ని మంగళవారం ప్ర ధాని మోదీ జాతికి అంకితం చేశారు. మహబూబ్నగర్-కర్నూల్ స్టేషన్ల మధ్య పూర్తిచేసిన విద్య�
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమైందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో తీజ్, సేవాలాల్ భవనాలకు నిధులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ�
సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో వేల కోట్ల రూపా యలతో పనిచేసిన.. సతాతో అడుగుతున్న.. తాను చేసిన అభివృ ద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.