కమ్మర్పల్లి, అక్టోబర్ 9 : నిజామాబాద్ జిల్లా బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి కులసంఘాల మద్దతు కొనసాగుతూనే ఉన్నది.
సోమవారం కమ్మర్పల్లి మండలం కోనాపూర్లో అంబేద్కర్ మాల సంఘానికి చెందిన 78 కుటుంబాల వారు, యాదవ సంఘానికి చెందిన 56 కుటుంబాల వారు మంత్రి వేములకే ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఆ ప్రతులను స్థానిక ప్రజాప్రతినిధులకు అందజేశారు ళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ఆహ్వానించి మద్దతు ప్రకటించారు. ఎన్నికల నగారా మోగడంతో లక్ష్మారెడ్డికి ఎన్నికల ఖర్చు కోసం రాజాపూర్ మాజీ సర్పంచ్ లక్ష్మమ్మ రూ.5 వేలు అందజేశారు.