అబిడ్స్ : దీపావళి పండుగను పురస్కరించుకుని సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అర్థరాత్రి వరకు పుర వీధులలో సదర్ ఉత్సవాలను నిర్వహించిన యాదవ సోదరులు, శనివారం నగరంలోని వైఎంసీఏ నారాయణగూడలో ప్ర�
సైదాబాద్ : జన గణన -2021లో కులాల ఆధారంగా జనాభాను లెక్కించాలని కోరుతూ అఖిల భారత యాదవ మహసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైల్కోల్ మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్కు విన
హైదరాబాద్ : యాదవులకు రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా విశేష ప్రాధాన్యత కల్పిస్తూ వారి అభివృద్ధికి చేయుతనిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు యాదవుల పక్షపాతి అని అఖిల భారత యాదవ మహాసభ ప్రకటిం�
నోముల భగత్ను గెలిపించాలి | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్లను అభ్యర్థించారు.