హక్కుల ఉద్యమంలో బహుజనులకు స్ఫూర్తి, ఆత్మగౌరవ పోరాటంలో ఆదర్శప్రాయుడు, అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా గొంతెత్తి వెలుగుచూపిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావుపూలే. బుద్ధుడు, గాంధీ, రాజా రామ్మోహన్రాయ్, పూలే, అంబ
ఏప్రిల్ 5, 14వ తేదీలలో జరిగే బాబు జగ్జీవన్ రావ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా కార్యక్రమాలు రూపొందించేందుకు ఈ నెల 31న మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో..
బీసీలను రాజకీయ పార్టీలు మోసం చేస్తున్న విషయమై స్వాతంత్య్రం రాకపూర్వమే మహాత్మా జ్యోతిబాఫూలే హంటర్ కమిషన్ను అడిగారు. దేశంలోని శూద్రులు, అతి శూద్రులకు మీరేం న్యాయం చేస్తారో చెప్పాలని నివేదిక ఇచ్చారు.
అంబేద్కర్ సంఘం, బహుజ ఫ్రంట్, ఎమ్మార్పీ ఎస్ తదితర సంఘాల నాయకులపై నమోదయిన కేసులను వెంటనే ఎత్తివేయాలని గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి వంటేరు ప్రతాపరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు వెలకట్టలేనివని డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ అన్నారు. సమానత్వం, న్యాయం, సామాజిక సంస్కరణల ఆయన ఎనలేని సేవ చేశారున్నారు.
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో నూతనంగా నిర్మించనున్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గురువారం ఆయన �
Medchal | మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైంది. ఆదివారం ఉదయం కెమికల్ ట్యాంకర్ అదుపుతప్పి విగ్రహాన్ని ఢీకొనడంతో విగ్రహం పూర్తిగా పాడైంది. ఈ ఘటనపై
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని కోదాడలో పలు రాజకీయ పార్టీలు, కుల సంఘాల నాయకులు శనివారం నిర్వహించారు. హుజూర్నగర్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పద్మావతి..
గ్రేటర్ వరంగల్ 5వ డివిజన్లోని హనుమాన్నగర్ ఫేజ్-1 కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అవార్డు గ్రహీత బీఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
కుల, మత బేధం లేకుండా ప్రతీ ఒక్కరూ సమానమేనని దిశా నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను యువత కొనసాగించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పిలుపునిచ్చారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అంబేద్కర్ విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భ
భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలకు రాజ్యాంగమే బలమని, ప్రతి వ్యక్తికి సమాన హక్కులు కల్పిస్తూ జాతీయ ఐక్యత సమగ్రతకు పెద్దపీట సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నా�