నెమలిని చూసి నక్క నాట్యం చేసినట్లుంది ప్రధాని మోదీ వ్యవహారం. ఇటీవల కర్ణాటకలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్యంపై స్పందించారు. కర్ణాటకలో జన్మించిన బసవేశ్వరుడి తత్వాలపై మాట్లాడుతూ బసవేశ్వర�
దేశ ప్రయోజనాల కోసం నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వాలు రావాలని అంబేద్కర్ ఆశించారని, సీఎం కేసీఆర్ ఆ పాలనను అందిస్తున్నారని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. వెలివేసిన దళితులను చట్టసభలకు త�
స్వాతంత్య్ర స్ఫూర్తితో ప్రజలకు న్యాయ సేవలందించాలని హైకోర్టు జడ్జి సూరిపల్లి నంద అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కోర్టులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు.
కరెన్సీ నోట్లపై అంబేదర్ ఫొటోను ముద్రించాలని, ఈ విషయమై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాయాలని కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ సీఎం కేసీఆర్కు వినతిపత్
రాజ్యాంగ నిర్మాత బీఆర్ ఆంబేద్కర్, సంఘ సంస్కర్త జ్యోతిబా ఫులేపై మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఔరంగాబాద్లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడ�
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ చిలుక రవీందర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెద్దెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ �
నల్గొండ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తి , ఆలోచనలను, ఆశయాలను అమలు చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు.
జీవిత పర్యంతం సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడుతూనే, అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేదర్ భారతదేశ అస్తిత్వపు ప్రతీక అని ముఖ్యమంత్రి కే �
అంబేద్కర్ అనేక గ్రంథాలను అధ్యయనం చేసి ఈ దేశానికి కులం ద్వారా పెను ప్రమాదం ఉందని తెలుసుకున్నారు. ‘కుల నిర్మూలన’ పుస్తకం రాశారు. అధ్యయనం నుంచే ఆచరణ మొదలవ్వాలని సూచించారు.
కేంద్రప్రభుత్వం నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం ప్రవేశ పెట్టిన సంక్ష�
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, హక్కులతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మె�