భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మల్రెడ్డిపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అడుగడుగునా అవమానించి, ఆయన ఆశయాలను తుంగలో తొక్కిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య అన్నారు.
అంబేద్కర్ ఆశయాలతో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకు జనసేనను (Jana Sena) పవన్ కల్యాణ్ ప్రారంభించారని పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా యువజనవిభాగం అధ్యక్షుడు సాంబశివుడు అన్నారు. గ్రామ గ్రామాన పార్టీ �
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అఘోరి(అల్లురి శ్రీనివాస్)పై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ను అవమానించింది బీజేపీ నాయకులే అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు.
అంబేద్కర్ ముందుచూపుతోని రాజ్యాంగంలో మెజార్టీ అనే పదాన్ని తొలిగించి ఆర్టికల్ 3ని ప్రవేశపెట్టడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నార�
Harish Rao | విద్య లేనిదే విముక్తి లేదనే సిద్ధాంతాన్ని అంబేద్కర్ నమ్ముకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. అమెరికాలో, యూకేలో ఉన్నత విద్య అభ్యసించిన ఆయన.. తాను చదువుకున్న విద్యను చీకట్లో ఉన్న �
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించార
ప్రతి పౌరుడి నైతిక అభివృద్ధియే దేశాభివృద్ధి అని చెప్పిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ జయంత�
ఇబ్బందులు, అవమానాలను ఆయుధంగా మలచుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అయ్యారని, బడుగు వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సామాజిక రు
Gangadhara | గంగాధర, ఏప్రిల్ 14 : భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నిలిచారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొనియాడారు. గంగాధర మండలం మధురానగర్ లో సోమవారం నిర్వహించిన జయంతి �
సమాజంలో మనమంతా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతా లక్ష్మి, వన్ టౌన్, త్రి టౌన్ సీఐలు కరుణాకర్, శివప్రసాద్ అన్నారు. సోమవారం సిం�