రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కట్టంగూర్ లోని అంబేద్కర్ నగర్�
ప్రపంచ దేశాలకు అంబేద్కర్ ఆదర్శమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం చేవెళ్లలోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళలు �
భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయిలో చాటడంలో చేసిన సేవలు చిరస్మరణీయమైనవని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, చేరికల కమిటీ మండల చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రె�
‘పోరాటాలు, అమరుల త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ప్రగతి భవన్ ఇనుప కంచెలను బద్దలు కొట్టాం. తెలంగాణ ప్రజలు ప్రజాభవన్కు ఎప్పుడ
కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బొమ్మను ముద్రించాలని అంబేద్కర్ ఫోటో సాధన సాధన సమితి జాతీయ సలహాదారుడు , ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. తమ ఆ
KTR | విగ్రహాల ఆవిష్కరణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని మహనీయుల విగ్రహాలను సైతం రాజకీయం చేయడం కాంగ్రెస్కే చెల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
MLC Jeevan Reddy | దేశంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటికి మూలం భారత రాజ్యాంగమని( Indian constitution) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
ఢిల్లీ సీఎంవో నుంచి అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలను తొలగించి వాటి స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సోమవారం ఆరోపించింది.
తరతరాలుగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలకు గురవుతూ, అగ్రవర్ణాల చేతిలో పీడనానికి గురవుతున్న అణగారిన వర్గాల కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ రిజర్వేన్లు కల్పించారు. అణచివేతకు గురవుతున్న వారందరూ దళితులే.