India Bloc MPs : ఇండియా కూటమి ఎంపీలు.. ఇవాళ బ్లూ రంగు దుస్తుల్లో నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి మకర ద్వారం వరకు ర్యాలీ తీశారు. షా వ్యాఖ్యలను ఖండిస్తూ ఇండియా కూటమి ని
YS Jagan | విజయవాడ స్వరాజ్య మైదానంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయ మహాశిల్పం పీఠంపై ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును గురువారం రాత్రి తొలగించడం సంచలనంగా మారింది. ఈ దాడిని నిరసిస్తూ అంబేడ్కర�
రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అస్పృశ్యత నివారణ చట్టం అమలుపై కాని, ఆర్టికల్ 17లోని కుల నిర్మూలన భావాలకు సంబంధించిన అంశాల పట్ల గాని విపక్ష నాయకులైన రాహుల్గాంధీ, మల్లికారున్ ఖర్గే, చిదంబరం తదితరులు పార్లమెంట
KCR | ‘గుడ్డి లక్ష్మి వచ్చినట్టు అప్పుడప్పుడు రాజకీయాల్లో లిల్లీపుట్గాళ్లకు అధికారం వస్తుంది. ప్రజలు రాష్ర్టాన్ని బాగుచేయమని అధికారం ఇస్తారుగానీ అడ్డందిడ్డం పనులు చేయమని చెప్పరు’ అని బీఆర్ఎస్ అధినే�
సాగు నీరులేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) విమర్శించారు. హస్తం పార్టీ నేతలు పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డ�
Harish Rao | భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్(Ambedkar) బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
KCR | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుణ్యమా అని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా, వారి స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నామని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన�
నాడు అంబేద్కర్ కృషి ఫలితంగానే నేడు ఆర్బీఐ స్థిరత్వాన్ని సంతరించుకున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాత�
భారతదేశ తాత్విక ఉద్యమాల్లో భక్తికవులది ఓ అధ్యాయం. పద్నాలుగో శతాబ్దం నాటికి భారతదేశంపై విదేశీ రాజులు ఆక్రమణకు దిగారు. బలవంతపు మత మార్పిడులు జరుగుతున్న కాలమది. హిందూ సమాజంలో కులం పేరుతో అసమానతలు, అంటరానిత
దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ఇస్తున్న రూ.4వేల పెన్షన్ కంటే అదనంగా మరో రెండు వేలు కలిపి రూ.6 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఇవ్వడం లేదని ఆసంఘం నేతలు అశోక్, నర్సింహులు
‘భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ అన్నది భారత ఆధునిక చరిత్రలో పెద్ద అబద్ధం. వాస్తవానికి రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ కన్నా జవహర్లాల్ నెహ్రూ ప్రముఖ పాత్ర పోషించారు’ అంటూ బీజేపీ సీనియర్ నేత ఎల్కే �
రాజ్యాంగం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం కాకుండా కొందరు వ్యక్తుల పేరిట శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయడంలోని పవిత్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.