Madhya Pradesh | మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే ఉన్న మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటాన్ని తొలగించారు. ఆ స్థానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ఏర్పాటు చేశారు.
నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని ముంబై బీఆర్ఎస్ శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ శ్రేణులు సంతకాల సేకరణ చేపట్టాయి.
రాజ్యాంగాన్ని రచించి అన్నివర్గాలకు హక్కులు ప్రసాదించిన అంబేద్కర్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఉద్బోధించారు. కోరుట్ల కొత్త బస్టాండ్ సమీపంలోని అం�
‘ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా సిరిసిల్ల ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే ఓటేసి గెలిపించిన్రు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న. నేను సిరిసిల్ల శాసన సభ్యుడిగా చెప్పుకోడానికి గర్వపడుతున్న.
భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జడ్పీటీసీ దశరథ్నాయక్, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంతోపాటు పరిధిలోని పలు గ్రామాల్లో అంబేద్కర్ వర్ధం�
అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాజీ ఎమ్మ�
నిండైన చెరువులతో మెండైన పంటలతో తెలంగాణ ఒకనాడు అన్నపూర్ణగా, ఆగర్భ శ్రీమంత ప్రాంతంగా వర్ధిల్లింది. నిజాముల పాలనలో కూడా తెలంగాణ ఏనాడూ కరువును చూసి ఎరుగలేదు. అలాంటి తెలంగాణ ఆంధ్రలో కలువగానే అన్నమో రామచంద్ర
MLA Kale Yadaiah | మహానీయులు చూపిన దారి అనుసరణీయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని రేఘడిగణపూర్ గ్రామంలో మంగళవారం భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాం విగ్ర�
MLC Kavitha | లండన్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే నెరవేరుస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో అనేక పథ�
రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించి ఆమోదం కోసం పంపిన నామినేటెడ్ ఎమ్మెల్సీల ఫైల్ను తిప్పి పంపుతూ గవర్నర్ చేసిన రాతపూర్వక వ్యాఖ్యలు బడుగు బలహీన వర్గాలను కించపరచడమే తప్ప మరొటి కాదు. డాక్టర్ దాసోజు శ్రవణ్
రాష్ట్రంలోని దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన అభినవ అంబేద్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని నల్లగొండ జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు అన్నారు. గురువారం హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించి�
Minister Harish Rao | కొన్ని పార్టీలు ఎన్నికలు రాగానే నోటికొచ్చిన వాగ్ధానాలు చేస్తాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. నినాదాలు ఇచ్చేవి కొన్ని పార్టీలు అయితే నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ (BRS) చెప్పారు. నక�