రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని కేశవాపురంల
దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అంబేద్కర్ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. జూలపల్లి మండలం తేలుకుంటలో సోమవారం
మంత్రి గంగుల కమలాకర్ తన పుట్టిన రోజు సందర్భంగా అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి సీఎం కేసీఆర్
అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని జీవించిన అంబేద్కర్ ఆచరించిన విధానాలు అందరికీ మార్గదర్శకుమని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్త
ఎలాంటి వివక్ష లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అని.. ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్మౌ
అనేక విశిష్టతలతో, ఎన్నెన్నో హంగులతో ముస్తాబైన రాష్ట్ర సచివాలయం ఆదివారం ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం నుంచే పండుగ సందడి కనిపించింది. ఒక పక్క భవనాన్ని పువ్వులతో ముస్తాబు చేస్తుండగా. మరో పక్క భవనం ముం�
Ambedkar | తెలంగాణ సచివాలయానికి పేరు పెట్టిన విధంగానే పార్లమెంట్(Parliament)కు కూడా అంబేద్కర్(Ambedkar) పేరును పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు(Ministers ) వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్ది దయాకర్రావు డిమాండ్ చేశారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్కు తెలంగాణలో సముచిత గౌరవం దక్కిందని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆర్టికల్ 3ను రాజ్యాంగంలో పొందుపర్చి తెలంగాణలాంటి ప్రాంతాలకు అం�
నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నామకరణం చేయాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ �
CM KCR | అంబేద్కర్ పుట్టిన గడ్డపై దళితులకు దళితబంధు పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టరని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రశ్నించారు. కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నూతన పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. బుధవారం స్టేషన్ఘన్పూర్ల
నాడు సమాజంలో అసమానతలు రూపుమాపి ఎంతోమంది ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన పూలే, అంబేద్కర్, జగ్జీవన్రామ్ భావనలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నేడు ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ �
భారత రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తునకు నిర్మించడం గర్వించదగిన పరిణామం. ప్రపంచంలోనే భారీ కాంస్య విగ్రహాన్ని భాగ్యనగరం నడిబొడ్డు