తెలంగాణను 1948లో భారత్లో విలీనం చేయడమే మోసం ద్వారా జరిగింది. నిజామునే పరిపాలకుడిగా ఉంచుతామని కేఎం మున్షీ ద్వారా కబురు పెట్టిన నెహ్రూ, నిజాం సంతకం చేసి విలీనం ప్రకటించగానే సైనిక చర్యతో తెలంగాణను స్వాధీనం �
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మలిదశ ఉద్య మం ప్రారంభమైనప్పుడు నేను తెలంగాణ ఉద్యమ కేంద్రమైన ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను. అప్పుడు నేను ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘంలో పనిచేశాను.
రాజ్యాంగంలో, బీసీలకు తగినంత రక్షణ దొరకలేదని, హక్కులు లభించలేదని, అవకాశాలు కల్పించలేదని అంబేద్కర్ నిజాయితీగా ఆనాడే విచారం వ్యక్తం చేశారు. దాంతో బీసీలకు కొంత ఊరట దొరికింది.
మహనీయుల త్యాగాలు మరువలేనివని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రాం దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమైనవని అన్నా�
మహిళలను మూఢనమ్మకాలు, ఆచారాల పేరిట అణచివేత, సతీ సహగమనం లాంటి ఆచారాలను తిప్పి కొట్టడానికి చరిత్రలో అనేక మంది కృషి చేసినట్టు మనం చదువుకున్నాం.. ఆడవారికి చదువు అక్కర్లేదంటూ... ఇంటికే పరిమితం చేసిన ఆచారాలపై..
Prakash Ambedkar | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని అంబేద్కర్ మనుమడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ పిలుపు�
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని కేశవాపురంల
దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అంబేద్కర్ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. జూలపల్లి మండలం తేలుకుంటలో సోమవారం
మంత్రి గంగుల కమలాకర్ తన పుట్టిన రోజు సందర్భంగా అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి సీఎం కేసీఆర్
అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని జీవించిన అంబేద్కర్ ఆచరించిన విధానాలు అందరికీ మార్గదర్శకుమని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్త
ఎలాంటి వివక్ష లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అని.. ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్మౌ
అనేక విశిష్టతలతో, ఎన్నెన్నో హంగులతో ముస్తాబైన రాష్ట్ర సచివాలయం ఆదివారం ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం నుంచే పండుగ సందడి కనిపించింది. ఒక పక్క భవనాన్ని పువ్వులతో ముస్తాబు చేస్తుండగా. మరో పక్క భవనం ముం�
Ambedkar | తెలంగాణ సచివాలయానికి పేరు పెట్టిన విధంగానే పార్లమెంట్(Parliament)కు కూడా అంబేద్కర్(Ambedkar) పేరును పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు(Ministers ) వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్ది దయాకర్రావు డిమాండ్ చేశారు.