బాల్కొండ ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్రెడ్డి మూడోసారి గెలుపొందడంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆయన స్వగ్రామం వేల్పూర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పటాకులు కాలుస్తూ స్వీట్లు తినిపించుకున్నారు.
వేముల ప్రశాంత్రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్కుమార్పై 4,533 ఓట్ల మెజారిటీ సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో విజ �
నిజామాబాద్ జిల్లా ఎస్సారెస్పీ వద్ద ఉన్న ప్రభుత్వ పోచంపాడ్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం నీలి విప్లవానికి బాసటగా నిలుస్తున్నది. పరాయి పాలనలో నిధులు లేక అరకొర ఉత్పత్తి సామర్థ్యంతో మాత్రమే కొనసాగిందీ చేప
గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో బాల్కొండ నియోజకవర్గంలో రూ. 6వేల కోట్లతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన వేల్పూర్
24 గంటల కరెంట్ ఇస్తున్న తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు అర్రాస్ పాట లెక్క కరెంట్ గంటలను తగ్గిస్తూ మాట్లాడుతున్నారని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
భీమ్గల్ మండలంలోని దేవక్కపేట్, మానాల తదితర గుట్ట మీద ఉన్న గ్రామాలకు తాగునీటిని అందించేందుకు కృషి చేస్తానని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం భీమ్గల్
నియోజకవర్గంలో పార్టీలకతీతంగా అభివృద్ధి చేశానని, తనను మరోసారి ఆశీర్వదించాలని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వేల్పూర్ మండలంలోని అమీనాపూర్, లక్కోర, బా
బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి ఆశీర్వదిస్తే ప్రజాసేవకు అంకితమవుతానని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజల మీద సీఎం కేసీఆర్�
తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల్లోనే పదిలంగా ఉంటుందని, రాష్ట్రంలో మరింత సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చ
కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణను ఢిల్లీకి, బీజేపీకి అధికారమిస్తే గుజరాత్కు అప్పగిస్తారని రోడ్లు భవనాల శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తం�
కాంగ్రెస్, పార్టీవి వట్టి మాటలు..కరెంటు కోతలేనని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఆ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు గానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కర్ణాటకలో గానీ వ్యవ�
ప్రజల కోసం పనిచేసిన వారినే గెలిపించాలని, మరింత అభివృద్ధి జరుగుతుందని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్కు ఓటు.. 24 గంటల కరెంట్కు చేటు అని పేర్కొన్న�
‘గత ఎన్నికల సమయంలో సాగు నీటి ఇబ్బందుల కారణంగా ఉప్లూర్ రైతులు తనను కోపగించుకున్నారు..అప్పుడే ఉప్లూర్ బాల రాజేశుడి ఆలయం ఎదుట ప్రమాణం చేసి చెప్పాను..చెప్పిన విధంగా ఎస్సారెస్పీ వరద కాలువను..
‘మానాలను అభివృద్ధి పథంలో నిలుపుతానని మాటిచ్చాను..రూ.100కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన.. చెప్పిన మాట నిలబెట్టుకున్న..మీ కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి..’ అని బాల్కొం�