సీఎం కేసీఆర్ నిర్ణయించిన గడువులోపు సచివాలయ నిర్మాణం పూర్తిచేయాలని ఆర్ అండ్ బీ, వర్క్ ఏజెన్సీ అధికారులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవా�
నిజామాబాద్ : బర్మింగ్హాంలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడంపై శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హర్షం వ�
శ్మశానవాటికపైనా జీఎస్టీనా? రూపాయి తేనోడికే మాటలెక్కువ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల కమ్మర్పల్లి, ఆగస్టు 6 : దుష్ట బీజేపీ పన్నాగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్�
కమ్మర్ పల్లి: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్ పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన మహిళా సమాఖ్య మహాజన మరియు రుణమేళా కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శా�
ప్రతిష్ఠాత్మక పోలీసు కేంద్రాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ దసరాకు నూతన సచివాలయం.. అమరుల స్మృతివనం ప్రారంభం శ్రావణ మాసంలో 8 జిల్లాల కలెక్టరేట్ భవనాల ప్రారంభం సీసీసీలో తుది పనులను పరిశీలించిన మంత్ర�
మోర్తాడ్: బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మోర్తాడ్ మాజీ సర్పంచ్ అజీజ్ సోమవారం 500 మంది అనుచరులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ �
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచనల నుంచి పుట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణకు మరో మణిహారం అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ప్రపంచ స్థాయి ప్రముఖ అద్భ�
12 ఎకరాల్లో విశ్వవిద్యాలయం స్థాపనకు కసరత్తు న్యాక్ డైరెక్టర్ జనరల్తో సమీక్షలో మంత్రి వేముల హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమ�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. సుమారు మూడు గంటల పాటు సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణమంతా కలియదిరుగుతూ ప్రతి పని�