సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో వందశాతం అభివృద్ధి పనులు పూర్తిచేసినట్లు బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వేల్పూర్, మెండోరా మండలాల్లో విస్తృతంగా �
తనను మరోసారి ఆశీర్వదిస్తే మరో ఐదేండ్లు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో అమలుకు
భీమ్గల్ పట్టణం గులాబీ మయమైంది. బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం నామినేషన్ వేసిన సందర్భంగా నియోజకవర్గంలోని నలుమూలల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ �
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మనుసు పెట్టి పనిచేసి నెరవేర్చానని.. మరోసారి ఆశీర్వదించాలని రాష్ట్ర మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సోమవారం మంత్రి వేముల భీమ్గల్లో నామ�
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. చేసిన అభివృద్ధిని వివరిస్తూ మ్యానిఫెస్టోలోని అంశాలతో కలిగే ప్రయోజనాలను తెలుపుతూ ముందుకు సాగుతున్�
ఆర్మూర్ పట్టణ సమీపంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గంలోని అన్నిమండలాల నుంచి లక్షలాదిగా జనం తరలివచ్చారు. దారులన్నీ సిద్ధులగుట్ట బాటపట్టాయి. గులాబీ జెండ�
కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే మన బతుకులు చీకటేనని, మళ్లీ పాత కష్టాలే చూడాల్సి వస్తుందని బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. ఆ పార్టీలు పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనూ తెలం�
ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆర్మూర్లో శుక్రవారం నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. లక్షలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. కేసీఆర్ సందేశాన్ని వినేందుకు మహ�
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని స్పైసెస్ పార్క్ వద్ద గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు బాల్కొండ ప్రజా బలగమంతా కదం తొక్కింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి తండోపతండాలుగా వచ్చిన జన�
సీఎం కేసీఆర్ జనరంజక పాలన, జరిగిన అభివృద్ధికి ఆకర్షితులై అన్ని నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికల పరంపర కొనసాగుతున్నది. ప్రతిపక్ష పార్టీల్లోని కార్యకర్తలు, నాయకులు వందలాదిగా బీ�
వేల్పూర్ మండలంలోని స్సైస్ పార్కులో ఈ నెల 2న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల నాయకులు కోరారు. ఈ మేరకు వారు మంగళవారం మండల కేంద్రాల్లో విలేకరుల సమావేశం ఏర�