కాంగ్రెస్ పార్టీది మొదటి నుంచి నేరచరిత్రేనని, పదవుల కోసం ఎంతకైనా తెగిస్తుందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ఒక ఎంపీని కత్తితో పొడవడం దారుణమని, అభ్యర్థులను అంతమొందించాలనుకునే ఆలోచన దుర్మా�
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా బ్రహ్మాస్ర్తాన్ని సంధించాలంటూ భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మంచోళ్లు ఎవరో, చెడ్డోళ్లు ఎవరో గుర్తించి ఆలోచించి ఓటెయ్యాలని కోరారు. కారు చీకట్లను, స�
బాల్కొండ నియోజకవర్గంలో నవంబర్ 2న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వేల్పూర్ మండలంలోని స్పైస్పార్కు వేదికగా నిర్వహించనున్న సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి వేముల �
కాంగ్రెస్ పార్టీ రైతువ్యతిరేక, ప్రజా వ్యతిరేక పార్టీ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం భీమ్గల్, కమ్మర్పల్లి మండలాల్లో నిర్వ�
అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ సైనికులు గడపగడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని, కష్టపడితే 90 శాతం ఓట్లు కారు గుర్తుక�
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రపంచరాజకీయ చరిత్రలోనే ఇప్పటివరకు రానటువంటిదని, సూపర్డూపర్ మ్యానిఫెస్టో అని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మోర్తాడ్ మండల కేంద�
కాంగ్రెస్ రైతు, దళిత వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజక వర్గంలోని ఏర్గట్ల మండలం తాళ�
రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి వచ్చారని, ఆయనది వారసత్వ రాజకీయం కాదా? అని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. తాత జవహర్లాల్ నెహ్రూ, నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్గాంధీ, తల్లి సోని
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఈ ఎన్నికల్లో మద్దతు ఇస్తామని మోర్తాడ్ శాలివాహన కుమ్మరి సంఘానికి చెందిన 30 కుటుంబాల వారు ఏకగ్రీవ తీర్మానం చేశ�
భీమ్గల్ ఒకప్పుడు నిజామాబాద్ జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీ. సమస్యలతో సావాసం చేస్తున్న జీపీ. రోజురోజుకూ పెరుగుతున్న పట్టణ విస్తరణతో మౌలిక వసతుల కల్పన లేమి కొట్టొచ్చినట్లు ఉండేది. దీంతో స్థానిక ఎమ్మెల�
రానున్న శాసనసభ ఎన్నికల్లో మం త్రి వేముల ప్రశాంత్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మండలంలోని వడ్యాట్ గ్రామంలోని గంగపుత్ర సంఘానికి చెందిన 24 కుటుంబాలు మంగళవారం ఏకగ్రీవ తీర్మానం చేశాయి.
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని మంగళవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బం