ఆర్మూర్, నవంబర్3: ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆర్మూర్లో శుక్రవారం నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. లక్షలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. కేసీఆర్ సందేశాన్ని వినేందుకు మహిళలు, యువకులు, యువతులు, వృద్ధులు తరలివచ్చారు.