Minister Vemula | ధీర వనిత చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక అని రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. చాకలి(చిట్యాల) జయంతి సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళ�
గవర్నర్ తమిళిసై రాజ్భవన్ను రాజకీయ అడ్డాగా మార్చుకొన్నారని, ఆమెకు గవర్నర్గా కొనసాగే అర్హతే లేదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ఆమెకు గవర్నర్గా కొనసాగే నైతిక అర్హ�
అమలవుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండ, భీమ్గల్ మండలాల్లో సుమారు రూ.28 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాప�
స్వరాష్ట్రంలోనే పల్లెల్లో అసాధారణ అభివృద్ధి జరిగిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సొంత స్థలం ఉండి ఇండ్లు లేని పేదలకు విడుతల వారీగా గృహలక్ష్మి కింద రూ. 3 లక�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 29న వనపర్తి పర్యటనకు వస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్ల
బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు మద్దతు వెల్లువెత్తుతున్నది. వచ్చే ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికే ఓటు వేస్తామని కుల సంఘాలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి.
బాల్కొండ నియోజక వర్గంలో రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా కుల సంఘాల ఏకగ్రీవ మద్దతు తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రికి విశేష ఆదరణ లభిస్తోందనడానికి ఈ తీర్మానాలు ని
భీమ్గల్ మండలం దేవక్కపేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ రాజగంగారాం ఆయన అనుచరులతోపాటు బీజేపీ పార్టీకి చెందిన లకావత్ సంతోష్ తదితరులు సుమారు 50 మంది బీఆర్ఎస్లో �
సీఎం కేసీఆర్ చేసేది చెప్తారు.. చెప్పింది చేస్తారు. కాంగ్రెస్లెక్క బక్వాస్ మాటలు చెప్పరని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి.. కాంగ్రెస్ పార్టీ బోగస్ హామీలు ఇస్తూ ప్రజలను మభ్
ఉమ్మడి జిల్లాలో వినాయకచవితి వేడుకలు సోమవారం వైభవంగా నిర్వహించారు. వాడవాడలా గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, �
పేదలు ఆత్మగౌరంతో జీవించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో బాల్కొండ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతున్నది.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన మైనార్టీ (ముస్లిం మదీన) కమిటీకి చెందిన 33 కుటుంబాల వారు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మద్దతు ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ‘నెత్తి నాది కాదు.. కత్తినాది కాదు. అధికారంలోకి వచ్చేది ఉందా.. ఇచ్చేది ఉందా’ అన్న తరహాలో ఉన్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు.