స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి వివిధ గ్రామాల ప్రజలు శనివారం స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు. తమ సంక్షేమం కోసం కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేస్తామని మూకుమ్�
మండలంలోని జలాల్పూర్, వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామాల నుంచి కాంగ్రెస్, బీజేపీకి చెందిన 150 మంది గురువారం మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ�
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం పదిలంగా ఉంటదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. అమలుకు నోచుకోని హామీలు కేసీఆర్ ఇవ్వరని, పేద ప్రజలకు అక్కరకొచ్చే పనులే చేస్తారని చెప్పారు. రైతుబంధు, రైతుబ�
ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నా�
ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదిలేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్య, విజ్ఞానం అందించి సమసమాజ స్థాపనకు దోహదపడాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి �
అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విజయం ఖాయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ కొత్తగూడెం ఎన్నికల ఇన్చార్జిగా బాధ్య
బీఆర్ఎస్ పార్టీకి ఊరూరా మద్దతు పెరుగుతున్నది. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకే ఓటేస్తామని అన్ని సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలో మొదలైన ఈ పరంపర బాన్సువాడ, బాల్కొండ ని
షబ్బీర్ అలీ ఓ చెల్లని రూపాయి లాంటివారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. ఆయన ఆరోపణల్లో పూర్తి అభద్రతాభావం, నైరాశ్యం స్పష్టంగా కనిపిస్తున్నదని, ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కాడెత్తేసిందని ఆరో�
కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవన్నారు. మోర్తాడ్, వేల్పూర్, కమ్మర్పల్లి మండలాలకు చెందిన సుమారు వె�
కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవన్నారు. మోర్తాడ్, వేల్పూర్, కమ్మర్పల్లి మండలాలకు చెందిన సుమారు వె�
Minister Vemula Prashanth Reddy | సీఎం కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు వారి పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నార�
‘సీఎం కేసీఆర్తోనే తెలంగాణ తలెత్తుకున్నదని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ‘తొమ్మిదేండ్ల కిందట తెలంగాణ ఎట్లుండే. ఇప్పుడెట్లున్నది?’ అని అన్నదాతలు, ప్రజలను ప్రశ్నిం�
ఇప్పటికే ఒకసారి బొందలవడి 60ఏండ్లు ఆగమైనం, ఆ పంచాయితీ తెంచుకొని ఇప్పుడిప్పుడే గట్టునవడుతున్నం.. ఇట్లాంటి తరుణంలో మాయమాటలు నమ్మితే మళ్లీ గోసపడతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్�