అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. గడపగడపకూ ప్రగతి ఫలాలు అందుతున్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, డబ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తే దళారీ రాజ్యం వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నా రు. యాభై ఏండ్లపాటు పదిసార్లు ఆ పార్టీకి ఓటేసి అవకాశం కల్పిస్తే చేసిందేమీ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు కామారెడ్డి జిల్లాలో విస్తృతంగా
పర్యటించనున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రూ.53 కోట్లతో చేపట్టిన అ
జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరుతున్నది. మాధవనగర్ ఆర్వోబీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణ విషయంలో కేంద్రం తాత్సారం చేసినా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి రూ.63.12 కోట్లు కేటాయించడంతో పనులు ఊపం�
బాల్కొండ నియోజక వర్గంలో రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు చెక్ డ్యాంలను మంజూరుచేసింది. కొత్తగా మూడు చెక్ డ్యాంలు మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ చెక్డ్యాంల నిర్మాణానికి రూ.14.42 కోట్ల నిధుల�
పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేసిన శాడిస్ట్ ఎంపీ ధర్మపురి అర్వింద్ను గ్రామాల్లో ఎక్కడికక్కడ యువత నిలదీయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగ�
కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా బాల్కొండ నియోజకవర్గంలోని మెం డో రా మండ�
పసుపు బోర్డు తెచ్చి రైతులకు మేలుచేస్తానని అబద్ధాలు చెప్పి.. బాండ్ పేపర్ రాసిచ్చి.. దగా చేసిన మోసగాడు ఎంపీ అర్వింద్ అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
గృహలక్ష్మి పథకం అమలు నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తుల గడువు తీరిపోతున్నదనే ఆందోళన అవసరం లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు.
Gruha Lakshmi | గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని.. వాటిని నమ్మొద్దని ప్రజలకు సూచించారు.
నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సెంటర్(న్యాక్)ను ఏర్పాటు చేసింది. రూ.6.15 కోట్లతో నిర్మించిన న్యాక్ భవనాన్ని బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్
శాసనమండలి, శాసనసభ వర్షాకాల సమావేశాలు 4 రోజులపాటు (గురువారం నుంచి ఆదివారం వరకు) సాగాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు సహా మొత్తం 12 బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి.
సరిగ్గా 20రోజుల క్రితం వానలు లేక బోసిపోయిన పంటలకు.. వట్టిపోయిన బోర్లకు.. ఎండిపోయిన వాగులకు ప్రాణం పోసిన కాళేశ్వర జలాలతో ఉన్న బంధాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
తెలంగాణ ప్రజలు శాపంలాంటి కాంగ్రెస్ను, పాపం లాంటి బీజేపీని కావాలనుకోవడం లేదని, దీపం లాంటి బీఆర్ఎస్నే మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. ధాన్యం ఉత్పత్తిలోనే కాదు.. జ�