రాష్ట్రంలో ఇటీవల రెండు దఫాలుగా కురిసిన వర్షాల కారణంగా ఊహించని విపత్తు సంభవించినా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్ర భుత్వం స్పందించిన తీరు అద్భుతమని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కొనియాడా�
అసెంబ్లీ సమావేశాలు దేశానికే ఆదర్శమని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శాసనసభ పనితీరు అద్భుతంగా ఉందని ఢిల్లీలోనూ మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రా�
రాజకీయాలకతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ పథకాలు, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధ�
ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్లాట్ బుకిం
భారీ వర్షాల నేపథ్యంలో నష్టపోయినవారిని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వరదలో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన వసతి కల్పించినట�
భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో గురువారం పోలీసు వాహనంలో పర్యటించారు. వేల్పూర్, భీమ్గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో వర్షంలోనే పర్యటిస్తూ.. సమస్యలను త�
నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ గురువారం ఫోన్ చేశారు. వరద
తెలంగాణ వరప్రదాయిని ఎస్సారెస్పీ సమైక్యపాలనలో అడుగడుగునా నిర్లక్ష్యానికి గురైందని.. స్వరాష్ట్రంలో పునరుజ్జీవ పథకంతో పూర్వవైభవం సంతరించుకున్నదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ప్రాజెక్టు పనుల�
రివర్స్ పంపింగ్తో ఎస్సారెస్పీలోకి నీరు వస్తుందా? అని అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారని, కానీ సీఎం కేసీఆర్ దాన్ని సాధ్యం చేసి చూపించారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
వర్షాలు, వరదలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని అధికారులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో రోడ్ల పరిస్థితిపై ఆయన సమీక్షించారు.
సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ప్రపంచమే ఆశ్చర్యపోయిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. అతిపెద్ద మల్టీ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇంత తక్కువ కాలంలో ఎలా సాధ్యమైందని ప్రపంచ ద
బాల్కొండ నియోజకవర్గంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను వచ్చే నెలలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు -భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంబంధిత అధ
సీఎం కేసీఆర్ జనరంజక పాలన, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నుంచి పడిగెల, సావెల్ గ్రామాలకు చెందిన సుమారు 160 మంది రోడ్లు భవనాల శాఖ మంత్రి వేమ
నాణ్యతా ప్రమాణాలతో నాలుగు లేన్ల హై లెవల్ వంతెన ని ర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నా రు. బుధవారం పట్టణంలోని పెద్దవాగుపై రూ.5.70కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నా లుగు లేన్ల హై లెవల్ వంతెన పనులకు ఎ మ�