రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివ�
Vemula Prashanth Reddy | పేదలు, రైతులు రెండు కండ్లుగా కేసీఆర్ పాలన కొనసాగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ దార్శనిక పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ సంక్షేమ పథకాలు
తెలంగాణ పోరు బిడ్డ, కళాకారుడు సాయిచంద్ హఠాన్మరణం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విషాదాన్ని నింపింది. తెలంగాణ మాండళికాన్ని, తెలంగాణ పల్లె పాటలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన గాయకుడు ఇకలేరన్న వార్త.. �
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ (38) గుండెపోటుతో గురువారం హఠాన్మరణం చెందారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని ఫామ్హౌస్లో ఉన్న ఆయనకు బుధ
మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న భీమ్గల్.. సీఎం కేసీఆర్ చొరవ, రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. బల్దియాగా మారిన తరువాత మం�
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాకతీయ కాలువపై అధునాతన టెక్నాలజీతో వంతెనలు నిర్మిస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మెండోరా మండలం సోన్పేట్ - పోచ�
బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని రాష్ట్ర రోడ్లు - భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలో రూ.50 లక్షలతో నిర్మించిన కల్యాణ మ�
బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని రాష్ట్ర రోడ్లు - భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలో పర్యటించారు.
పేదల సొంతింటి కల నెరవేర్చటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఆశయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు,గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. అందుకే సొంత జాగాలు ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు గృహ�
పేదవారికి సకల సౌకర్యాలతో కూడిన సరికొత్త నివాస ప్రాంతంగా సంగారెడ్డి జిల్లా కొల్లూరులోని ‘కేసీఆర్ నగర్' నిలువనున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, సంగారెడ్డి జిల్లా �
సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల టౌన్షిప్ దేశానికే ఆదర్శం అని రాష్ట్ర ఆర్అండ్బీ, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం ఉదయం �
పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని రాష్ట్ర రోడ్లు -భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉ�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ నెల 22న ప్రారంభించనున్న అమరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులు పకడ్బందీగా కొనసాగుతున్నాయని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన అమరవీరుల స్మా�