ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పేదల ముంగిట్లోకి కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురా�
తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్ర భుత్వం సాధించిన ప్రగతిని వివరించేలా దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరగాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇందుకు అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని పల్లెపల్లెనా ప్రజలకు వివరించాలని, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశ�
Minister Vemula | తెలంగాణ రాష్టం సాధించిన అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలో తొమ్మిదేళ్లుగా సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula Prashant reddy) అన్నా�
తండ్రి ఆధ్యాత్మిక వారసత్వాన్ని స్వీ కరించడం అభినందనీయమని, సొంతూరిలో ఆలయాలను నిర్మించడం శుభపరిణామమని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం తరలింపు విషయంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. ప్రధానంగా రైస్మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను వెంటనే అన్లోడ్ చేసుక�
గ్రామీణ క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీ�
గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ కప్-2023 (CM cup-2023) క్రీడా పోటీలను నిర్వహిస్తున్నదని మంత్రి వేముల ప్ర
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకే అధునాతన టెక్నాలజీ, సకల సదుపాయాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి పూనుకున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేము
తెలంగాణ ఏర్పాటు తర్వాత స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో కొత్త రోడ్లు, భవనాల నిర్మాణం విస్తృతంగా జరిగిందని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. వీటితోపాటు దేశంలో ఎక్కడా లేనివిధ�
కళ తప్పిన కుల వృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం జీవం పోస్తున్నది. ఆర్థికంగా చితికి పోతున్న బతుకులకు అండగా నిలుస్తున్నది. సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో కుల వృత్తులు ఆదరణ కోల్పోయాయి. కనుమరుగయ్యే దశక�
భారత రాష్ట్ర సమితికి కార్యకర్తలే బలమని, పార్టీ కోసం పనిచేసే వారికి కచ్చితంగా సముచిత గౌరవం దక్కుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పార్టీ �
సీఎం కేసీఆర్ సంపదను సృష్టిస్తూ ఆ ప్రయోజనాన్ని నేరుగా లబ్ధిదారులు, పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దీంతో లక్షల కోట్లు నేరుగా ప్రజలకు చేరాయన