బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, సీఎం కేసీఆర్, వారి కు టుంబ సభ్యుల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని మంత్రి వేము ల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు.
తెలంగాణ ప్రజల మదిలో అమరుల త్యాగాలు నిరంతరం జ్వలిస్తూ ఉండేలా దీపం ఆకృతిలో స్మారకాన్ని నిర్మిస్తున్నట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును కాంక్షిస్తూ న�
సీఎం కేసీఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో భీమ్గల్ మండలం భీమ్గల్, బడాభీమ్గల్, చేంగల్, ముచ్కూర్, బాబాపూర్, గోన్గొప�
సీఎం కేసీఆర్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో వివిధ పార్టీల నాయకులు గ�
మీరు వట్టి మాటలు చెప్తారు...మేము అభివృద్ధి చేస్తాం.. చేతనైతే ప్రజలకు మంచి చేయండి, చేసే వాళ్లకు అడ్డు పడకండి’ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రతి�
‘మీరు వట్టి మాటలు చెప్తారు. మేము అభివృద్ధి చేస్తాం. చేతనైతే ప్రజలకు మంచి చేయండి. చేసే వాళ్ల కు అడ్డుపడకండి’ అని రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రతిపక్ష నాయకులకు హితవు పలికారు.
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలిస్తూ.. రైస్మిల్లుల వద్ద అన్లోడింగ్కు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై ని
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభినవ అంబేద్కర్ అని, దేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా పేద, వెనుకబడిన వర్గాల సంక్షేమం గురించి ఆలోచించారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం �
తొమ్మిదేండ్ల కిందటి వరకు వలసలకు పెట్టింది పేరైన పాలమూరు.. నేడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల వలసలు పూర్తిగా తగ్గించుకొని.. ఉద్యోగాలిచ్చి ఉపాధి కల
తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని జూన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన హుస్సేన్సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత
Minister Vemula | ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద కడ్తా పేరిట రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్ల(Millars)పై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో మరో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటున్నది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా ఉరకలేస్తున్న ఆ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సగ్వరంగా ప్రారంభించుకుంటున్నది. �