తెలంగాణ ఖ్యాతి ప్రపంచవ్యాప్తమవుతున్నది. రాష్ట్రంలోని నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. లండన్కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ 2023 సంవత్సరానికి గాను ప్రకటించిన గ్రీన్ యాపిల్ అవార్డులను వి�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆయా వర్గాలకు చెందిన మహిళలు ఉత్సాహంగా తరలివచ్చారు. బతుకమ్మ, ఇతర ఆ
మహిళా సాధికారతకు కేసీఆర్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మహిళలను కేంద్ర
సబ్బండ వర్గాల సంక్షేమమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పేదల సంక్షేమం కోసం కేసీఆర్ కన్నా గొప్పగా ఎవరూ ఆలోచన చేయలేరని పేర్కొన్నా�
ధరణి కావాలా? వద్దా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించగానే లక్షలాది జనం ముక్త కంఠంతో కావాలి..కావాలంటూ హోరెత్తించారు. ధరణి కావాలనుకునే వారు చేతులు లేపండి అనగానే లక్షలాది సభికులు ఒక్కసారిగా చేతులు పైకి లేపారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన చెరువుల పండుగ అట్టహాసంగా సాగింది. బతుకమ్మలు, వలగొడుగులు, డప్పు దరువులతో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడ్డాయి. బోనాలతో మహిళలు చెరువు కట�
Minister Vemula | సమైక్య పాలనలో నిరాదరణకు గురైన చెరువులు, వట్టిపోయిన బోర్లు, కరెంటు కష్టాలను సీఎం కేసీఆర్ దార్శనికతతో శాశ్వత పరిష్కారంమయిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula Prashanth Reddy) అన్నారు.
అరవై ఏండ్ల సాగునీటి గోసను తీర్చిన దార్శనికుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ముప్కాల్ మండలంలోని ఎస్సారెస్పీ రివర్స్ ప
రైతుల సంక్షేమం కోసం బాగా ఆలోచించేది సీఎం కేసీఆర్ ఒక్కరేనని, తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి �
తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది అని చెప్పుకునే స్థాయికి రాష్ట్రం చేరుకోవడానికి ప్రధానకారకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నేడు జాతీయ, అం
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్లో మంత్రి వ
ఆపదలో ఉన్నవారికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అండగా నిలుస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ కష్టమొచ్చినా ఒక కుటుంబ సభ్యుడిగా వెంటనే తీరుస్తున్నారు.
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు.