వ్యవసాయానికి ఉచిత కరెంటుపై కాంగ్రెస్ పార్టీ మనసులో ఉన్న మాటనే పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బయటపెట్టాడని, కాంగ్రెస్ను నమ్మితే మోసపోతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అనవసరమంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అన్నదాతల ఆగ్రహం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలో సోమవారం ర
‘సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పరంపర కొనసాగుతున్నది..అభివృద్ధి చేయడం మా వంతు.. మీ నుంచి మేము కోరుకునేది మాత్రం మీ ఆశీర్వాదమే’ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్�
సమాజంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, అసమానతలకు గురవుతున్న దళితజాతి అభ్యున్నతి కోసం మనసు పెట్టి పనిచేసే మ హోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ ఒక్కరే అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అ�
Kaleswaram Water Entering Sriram Sagar Project Through Reverse Pumping From Mupkal Pump House, CM KCR, Minister Vemula Prashanth Reddy, Kaleshwaram Water, Pochampad Project,
Minister Vemula | గోదారమ్మ ఎదురు ఎక్కుతదని కలలో కూడా ఊహించలేదు. నేడు అది నిజమైంది. రైతుల కల నెర వెరిన రోజు ఇది అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం ఎస్సారెస్పీ వరద కాలువకు కాళేశ్వరం జలాలు చేరుకోవడంతో �
Harithaharam | హరితహారంలో భాగంగా సరిగ్గా 8 సంవత్సరాల క్రితం (6-7-2015) వ తేదీన మొదటి విడత హరిత హారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామా బాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి ఆవరణలో నాట�
రాష్ట్ర ప్రభుత్వం అందించిన పట్టాలతో పోడు భూములను గిరిజనులు దర్జాగా సాగు చేసుకోవచ్చని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలం దొమ్మర్చౌడ్ తండాలో లబ్ధిదారుల�
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పోడు భూములపై హక్కు కల్పిస్తూ ఏక కాలంలో 4.60 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు అందించి 1.50 లక్షల మంది గిరిజన కుటుంబాలకు భరోసా కల్పించిన ఏకైక సీఎం కేసీఆర్ అని రోడ్లు, భవనాల శాఖ మంత
పోడు భూములకు పట్టా పాస్ పుస్తకాల పంపిణీతో ఇకపై గిరిజనులకే పోడు భూములపై పూర్తి హక్కులు లభించాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బిక్కుబిక్కుమంటూ పంట
కాంగ్రెస్ పార్టీ వాపును చూసి బలుపనుకుంటున్నదని, కర్ణాటక గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అయ్యిందని ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని మం త్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. బా లొండ నియోజకవర్�