బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహ రూపశిల్పి రామ్ వీ సుతార్ను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ తరఫున మెమోంటో అం�
అధునాతన హంగులతో ప్రపంచమే అబ్బురపడేలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయాన్ని నిర్మించామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.
Minister Prashanth Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డాక్టర్ అంబేద్కర్ కొత్త సెక్రటేరియట్ పనులను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంగళవారం పరిశీలించారు. సుమారు ఐదున్నర గంటల పాటు నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగి
వాగుల్లో వృథాగా పోతు న్న వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ప్రభుత్వం చెక్డ్యామ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అవసరం ఉన్న ప్రదేశాల్లో చెక్డ్యాములను నిర్మిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్య�
జిల్లాలో హనుమాన్ జయంతిని ప్రజలు గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాలు, గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ, గ్రామ కమిటీ సభ్యులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశార
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం హనుమాన్ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. హనుమంతుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. సభాపతి పోచారం శ్ర
ఎస్సారెస్పీ లీకేజీ నీళ్ల కోసం పడ్డ ఆరాటం నుంచి 365 రోజులు కాలువలు నిండు నీటితో పారే అభివృద్ధిని బాల్కొండ నియోజకవర్గంలో సాధించుకున్నామని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేమ
దేశంలోనే ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి అని, సీఎం కేసీఆర్ జనరంజక పాలన సాగిస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట�
కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గాంధారి, సదాశివనగర్ మండలాల్లో ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్తో �
రాములోరి కల్యాణంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పులకించిపోయింది. శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణ క్రతువు కన్నుల పండువగా సాగింది. ఉదయం నుంచే ఆలయాలకు భక�
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం శంకర్పల్లి మండలంలోని టంగటూరు గ్రామ శివారులోని మూసి వాగ�
బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఆనందోత్సాహాల నడుమ సాగుతున్నాయి. మంగళవారం మోర్తాడ్, జుక్కల్, తాడ్వాయి మండలాల్లో నిర్వహించిన సమ్మేళనాలకు కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు. తొమ్మిదేండ్లలో సాధించి�