పేదలకు ఉచిత కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందించడానికి మెగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని �
ఉత్తమ జీపీలకు రూ. 10 లక్షల నజరానాను బహుమానంగా ఇస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రకటించారు. శనివారం జనగామ కలెక్టరేట్లో ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ సతత్ పంచాయతీ వికాస్ పురసార�
ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్, వేల్పూర్ మండలాల్లో కొనసాగుతున్న ప్యాకేజీ 21 ద్వారా సా�
Minister Vemula | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా రాష్ట్రంలోని రోడ్ల మరమ్మతులను పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula ) అధికారులను ఆదేశించారు.
కొత్త సంవత్సరాది అంటే సరికొత్త కాలానికి ఆరంభం. పండుగల్లో మొదటిది ఉగాది. చాంద్రమాసంలో ప్రతి ఏటా చైత్ర శుక్ల పాడ్యమి రోజున ఉగాది పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది
మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి ఎమ్మెల్సీ కవితను ఈడీ, సీబీఐ విచారణ పేరుతో వేధిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంతో నిరుపేదల సొంతింటి కల సాకారమవుతున్నది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్లో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూ
Minister KTR | ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమ�
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ కవిత ఈడీ (ED) కార్యాలయం లోపలికి వెళ్లారు.
పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తయి. అంత మాత్రాన వేట ఆపుతామా?.. కవితమ్మా ధైర్యంగా ఉండండి అంటూ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth reddy) సంఘీభావం తెలిపారు.
దేశంలో మోదీ అవినీతి పాలనను కేసీఆర్ ప్రశ్నిస్తున్నందునే ఆయన్ను ఢీకొనే సత్తా లేక వారి కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఈడీ నోటీసుల పేరిట వేధిస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి
ఇంటింటికీ తాగునీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడుగనని ధైర్యంగా చెప్పిన దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు.