బీజేపీ దేవుడి పేరు చెప్పి దేశాన్ని నిలువునా దోచుకుంటున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. కార్పొరేట్లకు రుణమాఫీ, 5జీ స్పెక్ట్రమ్ విక్రయాల్లో రూ. 22 లక్షల కోట్ల అవినీతికి పాల్
ఎంపీ అర్వింద్కు దమ్ముంటే అతడు చేసిన అభివృద్ధి ఏమిటో, తెచ్చిన నిధులు ఎన్నో చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సవాల్ విసిరారు. ఆ తర్వాతే గ్రామాల్లో అడుగు పెట్టాలన్నారు. వివిధ పార్టీల కార్యకర్తలు శన�
ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యోగులు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పేగుబంధం ఉన్నదని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఆ అనుబంధాన్ని దూరం చేయలేరని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్�
దేవుండ్ల పేర్లు చెప్పి, రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి కొందరు మోసం చేసిన్రు. అభివృద్ధికి ఒక్క పైసా కూడా తీసుకురాలే. పసుపుబోర్డు పేరిట మోసం చేసిన వ్యక్తిని రైతులు, ప్రజలు గుర్తు పెట్టుకోవాలి.
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగెలలో శుక్రవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతావని విముక్తి కోసం పోరాడిన నిఖార్�
బంజారాల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మన రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి కోసం అమలవుతు న్న సంక్షేమ పథకాలు, అభి�
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్, మోతె గ్రామాల్లో రికార్డు సమయంలో హైలెవల్ వంతెనల నిర్మాణాలు పూర్తి చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశా�
దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బంజారాల జనాభా అధికంగా ఉన్న రాజస్థాన్, మధ్యప
Minister Vemula Prashanth Reddy | గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కార్యాలయం పనులను నిర్ణీత సమయం లోపు పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఏజెన్సీ ప్రతినిధులను ఆద
ఉద్యమకాలం నుంచి బాల్కొండ నియోజకవర్గంతో ప్రత్యేక అనుబంధమున్న సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక భారీగా అభివృద్ధిని అందించి నియోజకవర్గంపై తన ఆదరాభిమానాలను కొనసాగిస్తున్నారు.
నాణేనికి రెండు పార్శాలు ఉన్నట్లుగానే ఉపాధి వెతుకులాటలోనూ రెండు రకాల అ నుభవాలు ఎదురవుతుంటాయి. మొదటిది అనుభవం, నైపుణ్యమైతే. రెం డోది అనుభవరాహి త్యం, నైపుణ్యతలేమి.