తనను గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని, మద్దతు ధర ఇప్పిస్తానని గెలిచిన ఎంపీ ధర్మపురి అర్వింద్..పసుపు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే పత్తా లేకుండా పోయాడని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభా వ్�
ధరణి పోర్టల్లో ఒక్కసారి భూమి వివరాలు నమోదైతే అత్యంత సురక్షితంగా ఉంటాయని, ట్యాంపరింగ్ చేసే వీలు ఉండదని రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు.
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం వెనుకాడబోదని రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.
కల్యాణ లక్ష్మి చెక్కులను తహసీల్ కార్యాలయం వద్ద బుధవారం ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజాపూర్ణానందం పంపిణీ చేశారు.
నూతన సచివాలయంలో విద్యుత్తు సరఫరా కోసం ఏర్పాటుచేసిన 11 కేవీ సామర్థ్యం గల సబ్స్టేషన్ను ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం ప్రారంభించారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఉద యం 10.30 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్రావు, శాసనమండలిలో ఆర్ అండ్ బీ, శాసనసభ వ్యవహారాలశాఖల మంత్రి వేముల ప్రశాంత�
మహిళా సంఘాల స్వ యం సమృద్ధికి ప్రభుత్వం ఇతోదికంగా చేయూత అందిస్తున్నది. సంఘాల ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తూ మహిళల ఆదాయాభివృద్ధికి అవకాశాలు కల్పిస్తున్నది.
ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఇందూరు పర్యటనకు రానున్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్�
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగుతున్న నుమాయిష్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్ను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంగళవారం ప్రారంభించారు.
ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా మరోసారి సత్తా చాటింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యాన్ని సేకరించి టాప్లో నిలిచింది. 32 జిల్లాలతో పోలిస్తే నంబర్ వన్ స్థానంలో నిలిచింది.