ఖమ్మం నగర శివారు కామంచికల్, ఆ పరిసర గ్రామాల ప్రజల కష్టాలు మరికొన్ని రోజుల్లోనే తీరనున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఆ మార్గంలో దశాబ్దాల తరబడి సింగిల్ రోడ్డుతో అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగిపోనున్�
“రైల్వే ఓవర్ బ్రిడ్జిల విషయంలోనూ ఎంపీ అర్వింద్ అబద్ధాలు ఆడుతుండు. మాధవనగర్ ఆర్వోబీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు బారాణా అయితే, కేంద్రానికి చారాణా కూడా లేదు. సీఎంను ఒప్పించి రూ.63 కోట్లు మంజూరు చే
ఉమ్మడి జిల్లాలో గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు,హౌసింగ్,శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి .. పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ నెల 18 నుంచి చేపట్టనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సమష్టి కృషితో విజయవంతంచేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు.
వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మతు పనులను జనవరి 10 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. జనవరి ఐదోతేదీలోగా టెండర్ల ప్రక్రియను పూర్�
క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం అందజేసిన గిఫ్ట్ప్యాక్లను కమ్మర్పల్లిలో పాస్టర్ అనంత్రావు, ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ చర్చిలో క్రైస్తవులకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణాన
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో బాల్కొండ నియోజక వర్గంలో పెద్ద ఎత్తున హెల్త్ సబ్ సెంటర్ల ఏర్పాటుకు అవకాశం కలిగింది. నియోజక వర్గానికి రూ.3.20 కోట్లతో ఏకంగా 16 కొత్త హెల్త్ సబ్ సెంటర్లు మంజూరు కాగా వాట�
నిజామాబాద్ జిల్లా వేల్పూర్, మోర్తాడ్ మండలాల నుంచి బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలకు చెందిన వార్డు సభ్యులు, నాయకులు, యూత్ సభ్యులు సుమారు రెండు వందల మంది శనివారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో బీఆ�