దేశ శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతవరకైనా కొట్లాడుతారని, ఆయన వ్యక్తి కాదని ఓ శక్తిని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
బాల్కొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురి నుంచి కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శుక్రవారం వేల్పూర్లో స్వీకరించారు.
Minister Prashanth reddy | తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రైతుల కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద కల్లాలు
నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో హైదరాబాద్ నలువైపులా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానల నమూనాలను రోడ్లు, భవనాలశాఖ అధికారులు సిద్ధం చేశారు.
కేపీహెచ్బీ కాలనీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు, వంద పడకల వైద్యశాలను నిర్మించేందుకు వీలుగా స్థలాలను కేటాయించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఎమ్మెల్యేకృష్ణారావు,
దేశ రాజకీయాల్లో అపూర్వఘట్టానికి తెరలేవబోతున్నది. దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంకట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు.. బుధవారం ఢిల్లీలో పా�
BRS Party | ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన వార్డ్ సభ్యులు సింగరి హేమంత్, వారి
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ దేశ నవ శకానికి నాంది పలుకనున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
మండలంలోని దోంచంద గ్రామంలో గురుంవారం నిర్వహించిన ఓ శుభకార్యంలో భోజనం వికటించి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం అర్మూర్ పట్టణంలోని ఓ వ్రైవేటు దవాఖానకు తరలించారు.
రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నది. గత పాలకుల నిర్లక్ష్యంతో నిస్తేజంగా మారిన వ్యవసాయ రంగానికి జవసత్వాలు కల్పిస్తున్నది. అన్నదాతల సంక్షేమమే పరమావధిగా ముందుకు ‘సాగు’తున్నది.
అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా మారుస్తున్న రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిపై ఎంపీ అర్వింద్ అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోబోమని భీమ్�