New Secretariat | నూతన సచివాలయం నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా పరిశీలించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు.. పనులన్నీ సమాంతరంగా, నాణ్యతగా జరగా
రాష్ట్రానికి, దేశానికి ఎన్నటికైనా సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాలొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మం�
రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇండ్లను సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
వచ్చే జనవరి 15 కల్లా రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల ని ర్మాణ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కలెక్టర్లను ఆదే�
వచ్చే జనవరి 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ల ఇండ్లను జనవరి 15, 2023 నాటికి లబ్ధిదారులకు పంపిణీకి సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
Minister Prashanth reddy | డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పథకం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు.
Minister Prashanth Reddy | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాజకీయాలకే ఓ కళంకం అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే గణేశ్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, రాజేశ్వర్రావుతో కలిసి టీఆర్ఎస్ ఎల్పీలో విలేకరు�
దళితుల కోసం సీఎం కేసీఆర్ చేసిన కృషి మరే ఇతర రాష్ర్టాల్లో కూడా జరుగలేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో దళిత సంఘాల ఆధ్వర్�