హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. సుమారు మూడు గంటల పాటు సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణమంతా కలియదిరుగుతూ ప్రతి పని�
నిజామాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ�
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న హరీశ్రావు, వేముల భీమ్గల్/ వేల్పూర్, జూన్ 17 : రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ �
500 ఎకరాల్లో భీమ్గల్లో ఏర్పాటు.. రూ.6 కోట్లతో ప్రతిపాదనలు సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి కృతజ్ఞతలు: మంత్రి వేముల భీమ్గల్, జూన్ 14: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మదిలో నుంచి పుట్టిన మరో వినూత్న
గవర్నర్ వ్యవస్థను రాజకీయంగా వాడుకోవడం మంచిది కాదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హితవు పలికారు. గతంలో ఎన్టీఆర్ను అవమానించిన అప్పటి గవర్నర్పై ప్రజలు తిరగబడ్డారని, ముఖ్యమంత్రి కేసీఆ
సచివాలయం పనుల్లో వేగం పెంచాలి: మంత్రి వేముల ఆదేశం హైదరాబాద్, మే 28, (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ విధించిన గడువులోగా తెలంగాణ అమరుల స్మారక చిహ్నంతో పాటు సచివాలయ నిర్మాణం పనులు పూర్తి కావాలని రోడ్లు, భవనాలశ�
తెలంగాణపైకి ద్రోహులు ఎగురుకొంటూ వస్తున్నారని.. రాష్ట్ర ప్రజలు పైలంగా ఉండాలని రోడ్లు భవనాలశాఖల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్న కేసీఆర్ మీదికి �
ప్రశాంతంగా ఉన్న ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టడం హైందవ ధర్మం కాదని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరాలో రూ.40 లక్షల నిధులతో వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో కల్య
Minister Vemula Prashanth reddy | కేంద్రం తన బాధ్యత విస్మరించినా.. రైతుకు నష్టం కాకూడదని సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగా�
హైదరాబాద్ : గృహ నిర్మాణశాఖపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు సొంత స్థలాల్లో గృహ నిర్మాణాలకు రూ.3లక్షలు ఆర్థిక సాయం అందించేందుకు 2022-23 బడ్జెట్లో న�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఉగాది పండగను ఇంటి