ప్రార్థనా మందిరాల నిర్మాణాలు త్వరగా ప్రారంభించండి వర్చార్ట్ ప్రకారం పనుల్లో మరింత వేగం పెంచాలి అధికారులను ఆదేశించిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): నూతన సచివాలయ నిర్
మోర్తాడ్, జనవరి 5: ఈ నల్లా నుంచే మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నయ్. సీఎం కేసీఆర్ చేపట్టిన ఇంటింటికీ మంచినీటి పథకమే.. మిషన్ భగీరథ. ఆ పథకం కిందనే ఈ నల్లాను ఏర్పాటుచేసింది.. ఆ నల్లాలోంచి వస్తున్నవే భగీరథ నీళ్లు
Oxygen beds | మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరోసారి తన ఔదర్యాన్ని చాటుకున్నారు. మంత్రి, తన స్నేహితులతో కలిసి సుమారు కోటిన్నర రూపాయలతో ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశారు.
Minister Vemula Prashanth reddy | పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల తరహాలోనే హైదరాబాద్ జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలకు క్యాంప్ కార్యాలయాలు నిర్మించాలని సీఎం
మంత్రి వేముల | స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలిలోని 12 స్థానాలకు జరిగిన ఎన్నికలలో అన్నింటిని నూటికి నూరు శాతం టీఆర్ఎస్ గెల్చుకోవడం ఆనందంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
మంత్రి వేముల | జిల్లాలోని వేల్పూర్ మండల కేంద్రంలో రూ.50 లక్షల ఎమ్మెల్యే సిడిపి నిధులతో నూతనంగా నిర్మించిన ప్రజా కల్యాణ మండపాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.
త్వరలోనే ఈ పథకం ప్రారంభం కాంగ్రెస్ పాలనలో కాగితాల్లోనే ఇండ్లు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్, డిసెంబర్ 8: సొంత జాగా ఉన్నవాళ్లకు ఇండ్లు కట్టించే పథకం త్వరలోనే ప్రారంభమవుతుందని రోడ్లు, భవనాల శాఖ
మంత్రి వేముల | అర్హులకు నిష్పక్షపాతంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జిల్లాలోని వేల్పూర్లో లబ్ధిదారులతో అట్టహాసంగా గృహ ప్రశాలు చేయించారు.
Minister Vemula | జిల్లా కలెక్టరేట్లో నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో ప్యాకేజీ 20,21,21ఏ పనుల పురోగతిపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ధాన్యం సేకరణ అంశం వారికి పట్టదు టీఆర్ఎస్ ఎంపీలు పోరాడుతున్నావారిలో చలనం లేదు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఫైర్ నిజామాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతుల కోసం టీఆర్ఎస్ పార్టీ నెల రోజ�
మంత్రి వేముల | జిల్లాలోని బాల్కొండ మండల కేంద్రంలో రూ.8.50 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. కొద్ది రోజుల క్రితం శంకుస్థాపన చేసిన రోడ్డు వెడల్పు పనులను వేగవంతం చ�
మంత్రి వేముల | కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం భీంగల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దర్శించుకున్నారు.
వేల్పూర్/ మోర్తాడ్/తుంగతుర్తి, నవంబర్11: టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు గులాబీ పార్�