రాష్ట్రంలో పండిన వడ్లను కేంద్ర ప్రభుత్వంతో కొనిపిస్తావా.. లేదంటే మాతో కలిసి కేంద్రంపై పోరాడతావా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సవాల్ విసిరారు. నిజామాబాద్ జి�
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విమాన సౌకర్యం కల్పించడంతో పాటు సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నార
Jyotiraditya Scindia | గత ఏడేండ్లలో విమానాశ్రయాల సంఖ్య భారీగా పెరిగిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా (Jyotiraditya Scindia) అన్నారు. ఏడేండ్లలో కొత్తగా 66 విమానాశ్రయాలను ఏర్పాటు చేశామన్నారు. దీంతో దేశంలో విమ�
Vemula Prashanth reddy | తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలోని బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శాసన సభ ఆవరణలో మొక్కలు నాటారు.
జీఎస్డీపీ వృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా ఉన్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లోని తన నివాసంలో శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడా�
నాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంచిర్యాల ఏసీసీ/ఫర్టిలైజర్సిటీ, ఫిబ్రవరి 1: పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ రూ. 10 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించార�
Minister Vemula | బీజేపీ, ప్రధాని మోదీ తెలంగాణకు ప్రధాన శత్రువులు. కేంద్రంలోని బీజేపీ వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Minister vemula | సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. చెక్ డ్యాముల నిర్మాణంతో రైతులకు మేలు జరుగుతుంటే కొందరు ఓర్వలేక ద
వైద్య కళాశాలల మంజూరులో కేంద్రం వివక్ష : మంత్రి వేముల జగిత్యాల, జనవరి 25 : సీఎం కేసీఆర్ విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఒకేసారి ర
ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో.. నిజామాబాద్ జిల్లా యువకులకు కండువా కప్పిన మంత్రి వేముల నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 18: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మెచ్�
minister vemula | బాల్కొండ నియోజకవర్గం చౌటపల్లి గ్రామానికి చెందిన పుప్పాల నిరంజన్తో పాటు పలువురు యువకులు రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Minister vemula | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న ముప్పేట దాడిపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rythubandhu celebrations | రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గం రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.