మంత్రి వేముల | వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామం నుంచి కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నాయకులు,కార్యకర్తలు శోభన్ రెడ్డి, భూమరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 629 వంతెనలను మంజూరు చేసినట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. వీటి నిర్మాణానికి రూ.3,050 కోట్లు ఖర్చు చేస్తున్నటు వివరించారు. శాసనసభలో స�
అభివృద్ధిపథంలో రాష్ట్రం దూసుకెళ్తుందిమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ తదితర పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్
మంత్రి వేముల | ల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి వివిధ శాఖల అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ | మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి అధిక వరద నీరు వస్తున్న నేపథ్యంలో డ్యాం దగ్గర�
నిజామాబాద్ : భారీ వర్ష సూచన నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్లు తమతమ అధికారులు, సిబ్బందితో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలు నడుస�
మంత్రి వేముల | మోర్తాడ్ మండలంలోని బీఎస్పీ పార్టీ నుంచి సునీల్ రెడ్డి అతడి ప్రధాన అనుచరులు సంగం అనిల్, ఎలాల ప్రకాష్ ఆదివారం హైదరాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.
మంత్రి వేముల | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
దివ్యాంగుడిని కారులో ఇంటికి పంపించిన మంత్రి వేల్పూర్ : పెన్షన్ మంజూరు చేయాలని వచ్చిన దివ్యాంగుడి బాధను తెలుసుకుని చలించిన రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. వివర�
ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన, అభివృద్ధి, సంక్షేమాలకు ఆకర్షితులై బీజేపీ ఎంపీటీసీ ఈర్మ గంగామణి టీఆర్ఎస్లో చేరారు. బాల్కొండ నియోజకవర్గం లక్కోర గ్రామానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వేగంగా సచివాలయ నిర్మాణంసిబ్బందికి మంత్రి ప్రశాంత్రెడ్డి ఆదేశాలుహైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): సచివాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి