మంత్రి వేముల | మత్య్సకారులు ఆర్థికాభివృద్ధి కోసమే ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
మంత్రి వేముల | ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే దేవాలయాలుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు వేదిక కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు
జాతీయ రహదారులు అభివృద్ధి పర్చండి రోడ్ల అభివృద్ధికి సీఆర్ఐఎఫ్ నిధులివ్వండి దక్షిణ ఆర్ఆర్ఆర్ను ఆమోదించండి కృష్ణానదిపై సోమశిల వద్ద వంతెన కట్టండి కేంద్రమంత్రి గడ్కరీకి సీఎం కేసీఆర్ వినతి పలు రోడ్ల
TRS party Office | ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 1:48 గంటలకు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవార�
ప్రారంభించిన మంత్రి వేముల ఆరోగ్య వసతుల కల్పనలో మంత్రి వేముల కృషి బాల్కొండలో కరోనా చికిత్సకు మౌలిక సౌకర్యాలు 54 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్, బాటిలింగ్ యూనిట్ సీఎస్ఆర్ కింద స్నేహితులతో కలిసి స్వచ్ఛంద స
సూపర్ స్పెషాలిటీ దవాఖాన | నగరంలోని ఎర్రగడ్డలో రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు.
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రోడ్లు-భవనాలు, గృహనిర్మాణం, న్యాక్, అసెంబ్లీ తదితర శాఖల్లోని ఉద్యోగఖాళీలపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధశాఖల్లో�
ఈ నెల 20 నాటికి డిజైన్ అందించండి ఆర్కిటెక్ట్లను కోరిన మంత్రి వేముల హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): వరంగల్లో నిర్మించనున్న సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను దేశంలోనే అత్యాధునిక సౌకర్యాలతో, అన్ని
హైదరాబాద్, జూన్ 30, (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా 60రోజుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని ఆర్అండ్బీ, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వర్క్ ఏజె
పనులు వేగంగా పూర్తి చేయాలి | సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలో అత్యధునాతన సాంకేతికతతో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశా
ఆ ఎత్తిపోతల పథకం పూర్తయితే తెలంగాణ రైతుల నోట్లో మట్టే ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ బీజేపీ ఎందుకు మాట్లాడదు? తెలంగాణకు ఏం చేశాడని వైఎస్సార్ దేవుడవుతాడు? తెలంగాణకు అన్నీ చేస్తున్న సీఎం కేసీఆరే అసలైన దేవుడు
సచివాలయం పనులను పరిశీలించిన మంత్రి వేముల హైదరాబాద్, జూన్24(నమస్తే తెలంగాణ): సచివాలయ నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేయాలని అధికారులు, నిర్మాణ సంస్థను రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశి�