మంత్రి వేముల | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం వివరణ
తెలంగాణ | తెలంగాణ రాష్ట్రంలోని లేబర్స్( unorganised workers ) సమస్యల మీద అధ్యయనం చేసి, కార్మికుల బాగు కోసం ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి, వారి
మెండోరా/ ఏర్గట్ల, మే 15: జ్వర సర్వేను పకడ్బందీగా చేపట్టాలని రోడ్డు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కాల్తోపాటు మెండోరా మండలంలోని పలు గ
పీపీఈ కిట్లు ధరించకుండానే కొవిడ్ వార్డులో పలుకరింపు నిజామాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలి. సీఎం కేసీఆరే నన్ను ఇక్కడకు పంపించారు. ఏ అవసరం వచ్చినా తీర్చేందుకు ప్రభుత�
మాస్కు | మాస్కులు ధరించడమే శ్రీరామ రక్ష. చేతులు ఎప్పుడూ శుభ్రం చేసుకుంటూ.. ఇంట్లో కూడా మాస్క్ ధరించాలి. చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి అని మంత్రి వేముల సూచించారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి | ప్యాకేజీ 20 - 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి పనులు వేగంగా కొనసాగుతున్నాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నార�
రైతులకు వరం ధరణి: వేములధరణి పోర్టల్ రైతులకు వర మని, దానిలో ఇంకా మాడ్యూల్స్ రావా ల్సి ఉన్నదని, వాటిని త్వరలోనే జత చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పా రు. భూ రికార్డ
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్ను శాసనమండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణమైన పంథాలో ఆర్థిక ప్రణాళికలను రూపొందించ�