ఢిల్లీలో నిర్మిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ పనులను సోమవారం ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్ పరిశీలించారు. వసంత్విహార్లో నిర్మిస్తున్న బీఆర్ఎస్ కార�
రాష్ట్రంలో ఆర్అండ్బీ రోడ్లు అద్దంలా తయారవుతున్నాయని, అదేస్థాయిలో వర్షాల వల్ల పాడైన అన్ని రోడ్లను కూడా తీర్చిదిద్దాలని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఆర్అండ్బ
Minister Vemula | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఆర్ అండ్ బి రోడ్లు అద్దంలా తయారవుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula Prashanth Reddy) అన్నారు.
రోడ్లు, భవనాల శాఖలో జూన్ 2 నుం చి మొత్తం 328 నూతన కార్యాలయాలను ప్రారంభించనున్నారు. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం నూ తన సచివాలయంలో ఇందుకు సంబంధించి న ఫైల్పై తొలి సంతకం చేశారు.
అత్యద్భుత, అపురూప, అద్వితీయ కట్టడమైన సచివాలయం ఆదివారం సందడిమయమైంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులతో కళకళలాడింది. మంత్రులు తమ కుటుంబసభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా పూజలు చేసి చాంబర్లలో �
మండలంలోని పోచంపాడ్, సోన్పేట్ గ్రామాల ప్రజలు సుమారు ఐదు దశాబ్దాల నుంచి పడుతున్న కష్టాలు దూరం కానున్నాయి. గతంలో కాకతీయ కాలువపై ఇరుకు వంతెనతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Pride of Telangana | తెలంగాణ సచివాలయం అత్యంత సువిశాలమైనదని, ఇటువంటి ప్రత్యేకతలు కలిగిన భవనం దేశంలో ఎక్కడా లేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్�
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ బయల్దేరడంతో ఢిల్లీ పీఠం కదులుతోందని, మోదీ, అమిత్ షాకు కేసీఆర్ భయం పట్టుకున్నదని రాష్ట్ర రోడ్లు,భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత
దేశ రాజధాని న్యూఢిల్లీలోని వసంత్విహార్లో నిర్మిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ భవనం పనులు తుదిదశకు చేరుకున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్ర రోడ్లు,భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ర�
కొత్త సచివాలయంలో ఏసీ ప్లాంట్లను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. కొత్త సచివాలయంలో 540 టన్నుల సామర్థ్యం ఉన్న నాలుగు ఎయిర్ కండీషన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.
రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శనివారం బిజీబిజీగా గడిపారు. వేల్పూర్ మండల కేంద్రంలోని తన నివాసంలో బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన వారి సమస్యలను తె�