Minister Vemula Prashanth Reddy | తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజులో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ పూర్తవుతున్నది కేవలం బాల్కొండ నియోజకవర్గంలోనే అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఒకే రోజు స్లాట్ బుకింగ�
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth Reddy) ప్రశ్నించారు.
‘బీఆర్ఎస్ ప్రభు త్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పొందుతున్నాం. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే మా ఇంట్లో వారికి పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, రైతు రుణమాఫీ, కేసీఆర్ కిట్ వచ్చా యి. ఇన్ని చేసిన ముఖ్యమంత్ర
పేదలకు మేలు చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీలు ఆరాటపడుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం �
సీఎం కేసీఆర్ నిరంతరం పేదలకు మేలు చేయడం కోసమే ఆలోచిస్తారని.. కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆరాటపడుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ముప్కాల్ మండలంలో రూ.7.62 కోట్లతో �
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ మేటిగా నిలుస్తుందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రశంసించారు. మెరుగైన రవాణా వ్యవస్థతోపాటు వినోదం, నివాస సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని కొన�
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ఉమ్మడి జిల్లాలో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఊరూరా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బాన్సువాడ �
హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే అత్యంత సేఫ్ సిటీ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth reddy) అన్నారు. తెలంగాణకు పెద్దఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయని చెప్పారు.
సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా సెక్రటేరియట్లో (Secretariat) నిర్మించిన ఆలయం, మసీదు, చర్చిని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా నల్లపోచ్చ ఆలయ (Nalla Pochamma temple) ప్రారంభ వేడుకులను ఘనం�
నూతన సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన నల్లపోచమ్మ గడిలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. మూడురోజులపాటు శాస్ర్తోక్తంగా జరిగే ఈ క్రతువులో తొలిరోజు రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప�
Secretariat | తెలంగాణ సచివాలయంలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరిగే ఈ పూజా కార్యక్రమాలు బుధవారం ఉదయం గణపతి పూజతో ప్రారంభమయ్యాయి.
దేశంలో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని, ఇదంతా ప్రధాని మోదీ పుణ్యమేనని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల�
అగ్రకుల ఆధిపత్యాన్ని, బానిసత్వాన్ని ధిక్కరించి బహుజనులను తొలిసారి రాజ్యాధికారం వైపు నడిపించిన ధీశాలి సర్దార్ సర్వాయి పాపన్న అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మోర్తాడ్లో ఏర్పాటు చేసిన పాపన్�
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్గ్రౌండ్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్అండ్బీ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యా�