మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై దాడి చేయాల్సిన అవసరం మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు లేదని, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.
రెండు రోజులుగా కురుస్తున్న అకాల వడగండ్ల వర్షాలకు పలు జిల్లాల్లో 2,200 ఎకరాల్లో పంట న ష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
ఖమ్మం మున్నేరు బ్రిడ్జిపై నిర్మించే కేబుల్ బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అలాగే, పాత వంతెనను పర్యాటకంగా తీర్చిదిద్దాలని సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రైతులంతా వ్యతిరేకమవుతున్నారని కాంగ్రెస్కు టెన్షన్ పట్టుకున్నదా? అందుకే దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? రైతులు ‘చేయి’ జారిపోకుండా మళ్లీ ఎన్నికల హామీల వల వేస్తున్నదా? అంటే.. ప్రభు
మున్నేరు వాగు సీసీ వాల్ ప్రొటెక్షన్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వాటిని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలోని తన నివాసంలో నిర్మాణ సంస్�
నియమ నిష్టలతో నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ను గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గత నెల 12వ తేదీ నుంచి ప్రారంభించిన రంజాన్ ఉపవాస దీక్షలను బుధవారం సాయంత్రం �
ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఓ వైపు యాసంగి ధాన్యం కొనుగోళ్లు మొదలైనా బోనస్పై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు.
ఇక నుంచి పంట వేసిన వారికే పెట్టుబడి సాయం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ప్రజల నుంచి ఇలాంటి విజ్ఞప్తులే వస్తున్నాయని, శాసనసభలో చర్చించి విధివిధానాలు రూపొందిస్
వానకాలంలో పంటల సాగుకు అవసరమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులు, విత్తన కంపెనీలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం వానకాలం సాగు, విత్తనాల లభ్యతపై సచివాలయంలో సమ�
52 సంవత్సరాల చరిత్ర గల సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్)ను కాపాడాలని వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. గురువారం సచివాలయంలో సెస్ చైర్మన్ చికాల రామ�
తాము అధికారంలోకి వస్తే పంటలకు బోనస్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఇప్పుడా సంగతిని మర్చిపోయింది. బోనస్ సంగతి దేవుడెరుగు.. పంటలకు మద్దతు ధర కల్పించేందుకే వ్యవస�
MLA Palla Rajeshwar Reddy | కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద సిద్ధం చేసిన రూ.7,500 కోట్లు, గత వంద రోజుల్లో చేసిన అప్పు రూ.16,500 కోట్లు.. మొత్తంగా రూ.24 వేలకోట్లు ఎక్కడికి పోయాయని కాంగ్రెస్ సర్కారును బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజ�